Youth Drown in River : నదీ పరివాహక ప్రాంతాలు, పర్యాటక స్థలాల్లో జాగ్రత్తలు తీసుకోవడంతో కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో ఓ యువకుడు నదిలో కొట్టుకుపోయాడు
సైదాబాద్లోని నేషనల్ ఇన్స్టుట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (ఆయుష్) సంస్థకు దమ్మాయిగూడకు చెందిన వెంపటి రాధాకృష్ణ గ్రంథాలయానికి సంబంధించిన సుమారు 800 పైగా ఆయుర్వేద వైద్య గ్రంథాలను విరాళంగా అ�
ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో యోగాను దిన చర్యలో భాగం చేసుకోవాలని, యోగా శరీరం, మనసు, ఆత్మను ఏకం చేసే అద్భుతమైన సాధనమని ఆయుష్ డాక్టర్ రాధిక అన్నారు. మండల కేంద్రంలో శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహి�
యోగా చేయడం వల్ల మానసికంగా, ఆరోగ్యంగా ఉంటామని ఆయుష్ డాక్టర్ నిహారిక అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దశాబ్ది వేడుకల్లో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కాల్వ శ్రీరాంపూర్ ప�
ఆయుష్ శాఖలో 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న కాంపౌండర్ లను రెగ్యులర్ చేయాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయుష్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కందుల రాంబాబు కోరారు.
సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీ రెండో రౌండ్లో భారత షట్లర్లు మెరిశారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్లో పీవీ సింధు, ఉన్నతి హుడా, తస్నిమ్ మిర్, శ్రీయాన్షి.. పురుషుల సింగిల్స్ల�
యావత్ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్న ఆయుర్వేద వైద్యం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం నాణ్యతా ప్రమాణాల కొరతతో రోగులను ఆగం చేస్తున్నది. మెడికల్ అధికారులను బోధనా సిబ్బందిగా వాడుకుంటుండటమే ఇందుకు ప్రధాన క�
సంప్రదాయ వైద్యంలో మౌలిక, సాహిత్య పరిశోధనల సహకార కేంద్రంగా సైదాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ (ఆయుష్)ను డబ్ల్యూహెచ్వో అధికారికంగా గుర్తించింది.
భారతీయ సాంప్రదాయ వైద్యమైన ఆయుష్పై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఒక పక్క అలోపతి వైద్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో బలోపేతం చేస్తూనే.. మరో పక్క దేశీయ వైద్యానికి సైతం పెద్దపీట వేస్తున్నది. ఈ క్�
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఆయుష్ విభాగంలో 156 మె డికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) గురువారం నో
Minister Harish Rao | కరోనా సమయంలో ప్రపంచమంతా తలకిందులైతే.. ఆయుర్వేదం ఒక్కటే
భరోసానిచ్చిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ కన్వెన్షన్ హాలులో విశ్వ ఆయుర్వేద పరిషత�