అయోధ్య బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. యజుర్వేద పారాయణంతో బాలరాముని విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు బాల రాము
ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఢిల్లీ మద్యం పాలసీపై సీబీఐ నమోదు చేసిన కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయస్థానం బుధవారం తిరస్కరించింది.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన అయోధ్యలో భారీ చోరీ జరిగింది. రామ మందిరానికి దారితీసే భక్తిపథ్, రామ్పథ్ మార్గాల్లో ఏర్పాటు చేసిన లైట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ. 50 లక్షల పైమాటే. రామ మందిర న
అయోధ్య రామమందిర థీమ్తో స్విట్జర్లాండ్ సంస్థ జాకోబ్ అండ్ కో లిమిటెడ్ ఎడిషన్ లగ్జరీ వాచ్ను తీసుకొచ్చింది. సమయం 6 గంటలైనప్పుడు ఈ గడియారం ‘జై శ్రీరామ్' అని పలుకుతుంది, 9 గంటలు అయినపుడు రామాలయాన్ని చూప
దేశంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు వాటి నాణ్యతపై మాత్రం దృష్టి పెట్టడం లేదు.
Ayodhya | శ్రీరామనవమికి అయోధ్య నగరం ముస్తాబవుతున్నది. 500 సంవత్సరాల తర్వాత వేడుకలు
జరుగుతుండడంతో ఘనంగా నిర్వహించేందుకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నది. అయితే, శ్రీరామనవమి ఉత్సవం రోజున �
శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 17 అయోధ్య రామాలయంలో ప్రసాదంగా పంపిణీ చేయడానికి 1,11,111 కిలోల లడ్డూలను పంపనున్నట్లు దేవ్హ్ర హన్స్ బాబా ట్రస్ట్ ప్రకటించింది.
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో రాజకీయ పార్టీలు హామీలు, గ్యారెంటీలతో హోరెత్తించనున్నాయి. అయితే ఓటర్లు మాత్రం దేశంలోని ప్రధాన సమస్యలు, ఆయా అంశాలపై పార్టీల వైఖరిని నిశితంగా గమనిస్తున్నారు.
BRS MP BB Patil : అయోధ్య రామమందిరం నిర్మాణంతో మనం కొత్త ఆధ్యాత్మిక యుగంలోకి ప్రవేశించామని బీఆర్ఎస్ ఎంపీ బీమ్రావ్ బసంత్రావు పాటిల్ అన్నారు. దేశం ఆధ్యాత్మిక పథంలో నడుస్తోందన్నారు. జహీరాబాద్ నియోజకవ�
Ayodhya | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్య నగరంలోని రామ జన్మభూమి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నిత్యం భారీ సంఖ్యలో భక్తులు రామయ్య దర్శనానికి తరలివస్తున్నారు. శనివారం ఉదయం అయోధ్య రామాలయానికి వచ్చిన భక్త జనస�
అయోధ్య రామాలయానికి భక్తులు పోటెత్తారు. గత 11 రోజుల్లో 25 లక్షల మంది బాలరాముడ్ని దర్శించుకున్నారని, విరాళాలు రూ.11.5 కోట్లు దాటాయని ఆలయ ట్రస్ట్ అధికారులు గురువారం తెలిపారు. ట్రస్ట్ కార్యాలయ ఇన్చార్జి ప్రకా�
Ram Idol: 250 కోట్ల ఏళ్ల క్రితం నాటి నల్లరాయిపై అయోధ్య రాముడిని చెక్కారు. ఆ బ్లాక్ గ్రానైట్ను కర్నాటకలోని గనుల నుంచి తీసుకున్నారు. ఈ గ్రానైట్ ప్రీ కాంబ్రియన్ యుగానికి చెందినట్లుగా భావిస్తున్నారు. బ్�