అయోధ్య రామాలయ విరాళాల చోరీ, విరాళాల లెక్కింపులో జరిగిన అక్రమాలపై విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను యూపీ ప్రభుత్వం పునర్ వ్యవస్థీకరించింది. కొత్త సిట్ బృందానికి ఐజీ కిరణ్ నేతృత
అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం రేపుతుందో చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు బుధవారం రెండోసారి సమావేశం అయింది.
ఆనాడు సర్కార్ సొమ్ము భద్రాద్రి ఆలయానికి ఖర్చుపెట్టి జైలు పాలయ్యాడు భక్తరామదాసు. ఈనాడు అయోధ్య రామాలయం పేరు చెప్పి అధికారం దక్కించుకొన్న వారి అంతేవాసులే రాముడి సొమ్ము కైంకర్యం చేసి కటకటాలు లెక్కించడం వ
అయోధ్య విరాళాల దుర్వినియోగం గురించి ప్రజలకు తెలియడానికి ముందే శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్కు తెలుసునని విశ్వసనీయ వర్గాలు ఆదివారం తెలిపాయి. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ ఆదేశాల
‘స్వయంగా నేను అవినీతికి పాల్పడను. ఇతరులు అవినీతి చేయడానికి అంగీకరించను’ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభల్లో తరచూ చెప్తుంటారు. ‘పని చేయని, అవినీతికి పాల్పడిన అధికారులతో నిర్బంధ పదవీ విరమణ చేయించడాని�
అయోధ్య బాల రాముడికి అత్యంత ఖరీదైన మామిడి పండును నైవేద్యంగా సమర్పించారు. జపాన్కు చెందిన మియాజాకీ ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండు. వీటి ధర కిలో రూ.2.5 నుంచి రూ.3లక్షలు.
అయోధ్య బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ వార్షికోత్సవాలు శనివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. యజుర్వేద పారాయణంతో బాలరాముని విగ్రహ ప్రతిష్ట వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తొలి రోజు బాల రాము
ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది. ఢిల్లీ మద్యం పాలసీపై సీబీఐ నమోదు చేసిన కేసులో మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు న్యాయస్థానం బుధవారం తిరస్కరించింది.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన అయోధ్యలో భారీ చోరీ జరిగింది. రామ మందిరానికి దారితీసే భక్తిపథ్, రామ్పథ్ మార్గాల్లో ఏర్పాటు చేసిన లైట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. వీటి విలువ రూ. 50 లక్షల పైమాటే. రామ మందిర న
అయోధ్య రామమందిర థీమ్తో స్విట్జర్లాండ్ సంస్థ జాకోబ్ అండ్ కో లిమిటెడ్ ఎడిషన్ లగ్జరీ వాచ్ను తీసుకొచ్చింది. సమయం 6 గంటలైనప్పుడు ఈ గడియారం ‘జై శ్రీరామ్' అని పలుకుతుంది, 9 గంటలు అయినపుడు రామాలయాన్ని చూప
దేశంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను నిర్మిస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు వాటి నాణ్యతపై మాత్రం దృష్టి పెట్టడం లేదు.
Ayodhya | శ్రీరామనవమికి అయోధ్య నగరం ముస్తాబవుతున్నది. 500 సంవత్సరాల తర్వాత వేడుకలు
జరుగుతుండడంతో ఘనంగా నిర్వహించేందుకు రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నది. అయితే, శ్రీరామనవమి ఉత్సవం రోజున �
శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 17 అయోధ్య రామాలయంలో ప్రసాదంగా పంపిణీ చేయడానికి 1,11,111 కిలోల లడ్డూలను పంపనున్నట్లు దేవ్హ్ర హన్స్ బాబా ట్రస్ట్ ప్రకటించింది.