అయోధ్య ఆలయ నిర్మాణం నిజమైన లౌకిక వాదానికి చిహ్నమని బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ అన్నారు. అయోధ్య రామజన్మభూమిలో శ్రీరాముడి ఆలయ నిర్మాణమే లక్ష్యంగా 1990లో తాను రథయాత్ర చేపట్టానన్నారు.
అయోధ్యలో నిర్మితమవుతున్న రామాలయంలో ప్రతిష్ఠించే శ్రీరాముని విగ్రహం గురించి ఈ నెల 17న బహిర్గతపరుస్తామని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ట్రస్టీ, ఉడుపి పెజావర్ మఠానికి చెందిన విశ్వప్రసన్న తీర్థ
Big bell | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్య నగరంలో అత్యద్భుతంగా నిర్మించిన రామ మందిరంలో భారీ కంచు గంటను ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 613 కిలోల బరువున్న ఈ పేద్ద కంచు గంటను రామేశ్వరానికి చెందిన భక్తురాలు, లీగల్ రైట్స�
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో ఓ పక్క రామాలయ నిర్మాణం పూర్తి చేసుకుని జనవరిలో ప్రాణ ప్రతిష్ఠకు సిద్ధమవుతుండగా, మరో పక్క అయోధ్యలో వచ్చే ఏడాది మసీదు నిర్మాణానికి శంకుస్థాపన జరుగనున్నట్టు సంబంధిత వర్గాలు వె
దాదాపు 8 అడుగుల ఎత్తైన బంగారు పూత పూసిన పాలరాయి సింహాసనంపై రామ్లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ వెల్లడించింది. ఈ సింహాసనం మూడు అడుగుల పొడవు, నాలుగు అడుగుల
‘శ్రీరాముడు నడయాడిన పుణ్య భూమిగా పిలిచే అయోధ్యలో ఉన్న అన్ని ఆలయాలు, మఠాలకు పన్నులు రద్దు చేస్తున్నాం’ అంటూ 2022లో ఎన్నికల ముందు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రకటించింది. అధికారంలోకి రాగానే.. భూమి శిస్తు, తాగ
శ్రీరామనవమి ((Sri Rama Navami)) సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ (Sudarshan Pattnaik) శ్రీరాముడి సైకత శిల్పాన్ని రూపొందించారు. ఒడిశాలోని పూరీ (Puri) తీరంలో అయోధ్య ఆలయం (Ayodhya's Ram Temple), చూడచక్కన�
అయోధ్య: దేశంలోని కోట్లాది మంది హిందువులు ఎన్నో దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఆలయానికి సంబంధించిన పునాది నిర్మాణ పనులు పూర్తయ్యాయి. 2023 చివ�
అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న ఓ ఆలయంలో చోరీ జరిగింది. దాదాపు వంద ఏళ్ల క్రితం నాటి ఆలయంలో ఉన్న 8 విగ్రహాలను ఎత్తుకువెళ్లారు. విగ్రహాలు ఆలయంలో కనిపించడంలేదని బుధవారం గుర్తించార�
Ayodhya Temple : అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామ మందిరాన్ని 2023 డిసెంబర్ నాటికి భక్తుల కోసం తెరువనున్నట్లు సమాచారం. 2025 సంవత్సరం నాటికి అయోధ్యలో మొత్తం రామాలయ సముదాయాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిప�
అయోధ్య: ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో ఉన్న రామ మందిరంలో 2023 చివరి నాటికి పూజల కోసం భక్తులను అనుమతివ్వనున్నారు. మొత్తం 70 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ పూర్తి నిర్మాణం 2025 చ�