అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ నేపథ్యంలో సోమవారం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా శ్రీరామ నామస్మరణ మార్మోగింది. ఆలయాల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు.
యావత్తు దేశం వేచిచూస్తున్న సుదీర్ఘ స్వప్నం మరికొన్ని గంటల్లో సాకారం కాబోతున్నది. రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
కాలానికి అందని అభేద్య నగరి అయోధ్య. శ్రీరామచంద్రుడు, అతని తండ్రి దశరథుడికి పూర్వమే అయోధ్యను పరిపాలించిన రాజులెందరో ఉన్నారు. ఇక్ష్వాకు, మాంధాత, హరిశ్చంద్రుడు, సగరుడు, భగీరథుడు, రఘు మహారాజు, అజ మహారాజు మొదలై�
Ayodhya Temple | తెలంగాణ నుంచి నాగర్కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలానికి చెందిన స్వర్ణకారుడు కపిలవాయి గోపి చారి కూడా రామయ్యపై భక్తితో తన స్వర్ణ కళా నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. కేవలం 2.73 మిల్లిగ్రాముల బంగారంతో గోర�
Lord Ram | అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు ముందే గర్భగుడిలో విరాజితుడైన బాలరాముడి విగ్రహ ఫొటోలు బయటకు వచ్చాయి. మైసూరు శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన 51 అంగుళాల పొడవైన కృష్ణశిలా విగ్రహం అందరినీ మంత్రముగ్ధుల్ని �
అయోధ్యలో ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ క్రతువుల్లో భాగంగా గురువారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. అయోధ్య రామాలయ గర్భగుడిలోకి రామ్ లల్లా విగ్రహాన్ని చేర్చారు. తెల్లవారుజామునే జై శ్రీరామ్ నినాదాలు, పండితుల వ�
అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించనున్న రామ్లల్లా విగ్రహం బుధవారం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ట్రక్కులో విగ్రహం రాగానే జై శ్రీరామ్ నినాదంతో ప్రాంగణం దద్దరిల్లింది. క్రేన్ సహాయంతో విగ్రహాన్ని గుడిలోకి చ�
MS Dhoni : ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో కొత్తగా నిర్మించిన ఆలయం(Lord Rama Temple) లో రాముడి ప్రాణ ప్రతిష్టకు మరో ఆరు రోజులే ఉంది. దాంతో, నిర్వాహకులు ఆహ్వానాలు అందించే ప్రక్రియను వేగవంతం చేశారు. తాజాగా భారత క�