హైడ్రా పరిధి ఔటర్ రింగ్రోడ్డు వరకు మాత్రమేనని, హైడ్రా పేదల ఇండ్ల జోలికి పోదని, నివాసం ఉండే ఇండ్లను కూల్చేయదంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.
చెరువులు, నాలాల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా.. ఎలాంటి చట్టబద్ధత లేకున్నా ప్రభుత్వం దన్నుతో కమిషనర్ రంగనాథ్ నేతృత్వంలో పేదల నివాసాలపై విరుచుకుపడుతున్నది.
HYDRAA | హైదరాబాద్ నగరంలో శనివారం భారీ కూల్చివేతలకు హైడ్రా రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు 17 కూల్చివేత యంత్రాలను కూడా అధికారులు సిద్ధం చేసినట్లు సమాచారం. భారీ పోలీసు బందోబస్తు నడు�
HYDRAA | అమీన్పూర్ చెరువుకు సంబంధించిన కేసు విషయంలో విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు నోటీసులు జారీ చేసింది. హైడ్రా కమిషనర్ సోమవారం విచారణకు హాజరు కావాలని కోర్టు ఆ
వినాయకుడి పూజ చేసుకుని హాయిగా ని ద్రించిన ఆ కుటుంబాలకు మరికొన్ని గంటల్లోనే హైడ్రా రూపం లో గండం వచ్చి పడింది. ప్రజాపాలనలో సామాన్యుడి గూడుపై సర్కారు దాడి మొదలైంది. తెల్లవారుజామునే నిద్రలేవకముందే ఇండ్లపై �
HYDRAA | హైడ్రా(HYDRAA) పై మధ్య తరగతి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. పెద్దలను వదిలి పేదలపై ఉక్కపాదం మోపుతుండటం ప్రజలు తీవ్ర ఆగ్రం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి సమాచారం లేకుండా, కనీసం ఇంట్లోని సమాను తీస�
HYDRAA | హైడ్రాకు(HYDRA) ఫిర్యాదు చేస్తామంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడితే జైలు జీవితం తప్పదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath) హెచ్చరించారు. కొద్ది రోజులుగా ట్రై సిటీ పరిధిలో హైడ్రా విభాగం అక్రమ నిర్మాణాల తొలగి�
తన ఇల్లు ఎఫ్టీఎల్లో గానీ, బఫర్ జోన్లో గానీ ఉన్నట్టయితే వెంటనే కూల్చివేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ఆదేశిస్తున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టంచేశారు. ఒక్క ఇటుక బఫ�
అవసరానికి డబ్బు ఆశ చూపి వడ్డీలు, చక్రవడ్డీల పేరిట అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు కొందరు వ్యాపారులు. వారికి ఫైనా న్స్ సంస్థలు కూడా తోడవడంతో ఈ దందా అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నది.
ప్రజలకు పోలీస్ అధికారులు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని కాళేశ్వరం మల్టీ జోన్-1 ఐజీ ఏవీ రంగనాథ్ అన్నారు. గురువారం భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో లోక్సభ ఎన్నికల నిర్వహణ, నేర సమీక్షపై ఎ