తెలంగాణలో ఐఏఎస్, ఐపీఎస్ల వరుస బదిలీలు కొనసాగుతున్నాయి. ఇటీవలే 9 మంది 2021 బ్యాచ్ ఐఏఎస్ అధికారులకు అదనపు కలెక్టర్లుగా ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సైబర్ క్రైమ్స్కు చెక్ పడనుంది. బాధితులకు సత్వర న్యాయం జరగనుంది. సోషల్మీడియా వేదికగా కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు.
Warangal accident | వరంగల్ జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. వరంగల్ సిటీ నుంచి తొర్రూరు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఆటోలో ఉన్న నలుగురు అక్కడికక్�
కమిషనరేట్ పరిధిలో నలుగురు ఇన్స్పెక్టర్లు, 17 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ వరంగల్ పోలీస్ ఏవీ రంగనాథ్ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. పరకాల ఇన్స్పెక్టర్ పి.కిషన్ను వీఆర్కు బదిలీ కాగా, ఆయన స్థానంలో వ�
నియోజకవర్గ వ్యాప్తంగా అదిరిపోయేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పిలుపునిచ్చారు.
ఏవీ రంగనాధ్ | కరోనా బారిన పడి దవాఖానల్లో లక్షల రూపాయల బిల్లులు చెల్లించాల్సి వస్తున్న క్రమంలో నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాధ్ జిల్లా పోలీసు అధికారుల ఆరోగ్య భద్రతపై దృష్టి సారించారు.