నియోజకవర్గ వ్యాప్తంగా అదిరిపోయేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ పిలుపునిచ్చారు.
ఏవీ రంగనాధ్ | కరోనా బారిన పడి దవాఖానల్లో లక్షల రూపాయల బిల్లులు చెల్లించాల్సి వస్తున్న క్రమంలో నల్లగొండ ఎస్పీ ఏవీ రంగనాధ్ జిల్లా పోలీసు అధికారుల ఆరోగ్య భద్రతపై దృష్టి సారించారు.