కార్లపై రుణాలు తీసుకోవాలనుకుంటున్నవారు బ్యాంకులకు షాకిస్తున్నారు. రుణాలు మంజూరైనప్పటికీ రద్దు చేసుకుంటున్నారు. కార్లపై జీఎస్టీ తగ్గుతుండటంతో ధరలు భారీగా దిగనుండటమే కారణం. 1,200 సీసీ ఇంజిన్ కలిగిన కార్ల
కార్ల ధరలను ఇబ్బడిముబ్బడిగా పెంచేసిన ఆటోమొబైల్ సంస్థలు ప్రస్తుతం తగ్గించే పనిలో పడ్డాయి. వాహనాలపై జీఎస్టీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా వాహన సంస్థలు ఒక్కోక్కటి తమ వాహ�
Donald Trump | అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పనిచేశారు. విదేశాల్లో తయారై అమెరికాకు దిగుమతయ్యే కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. కానీ, అమెరికాలో తయారైన కార్లపై ఎలా�
దేశంలో కార్ల ధరలు మరింత పెరగబోతున్నాయి. రూపాయి మారకం విలువ తగ్గడం, ఉత్పత్తి వ్యయంతోపాటు నిర్వహణ ఖర్చులు అధికమవుతుండటంతో మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ లాంటి దేశీయ ఆటోమొబైల్ దిగ్గజా�
వాహన ధరలకు మళ్లీ రెక్కలువచ్చాయి. మరో రెండు సంస్థలు తమ వాహన ధరలను పెంచబోతున్నట్లు తాజాగా ప్రకటించాయి. ఇప్పటికే పలు ఆటోమొబైల్ సంస్థలు వాహన ధరలు పెంచుతున్నట్లు ప్రకటించగా..తాజాగా ఈ జాబితాలోకి హ్యుందా య్, �
వాహన పండుగ మళ్లీ వచ్చేసింది. ప్రతియేడాది ఢిల్లీ వేదికగా జరిగే ఈ వేడుక ఈసారి ఈ నెల 17 నుంచి 22 వరకు ఆరు రోజుల పాటు నిర్వహిస్తున్నారు. భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025లో భాగంగా జరుగుతున్న ఈ ఆటో ఎక్స్పోలో ప�
అధునాతన కార్లు, సరికొత్త బైకుల ప్రదర్శన, విక్రయాలకు ఖమ్మం గుమ్మం వేదిక కానుంది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ సంస్థలు సంయుక్తంగా ఖమ్మం ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో వాహన సంస్థలన్నింటినీ ఒకేచ�
Automobile companies | వచ్చే పండుగ సీజన్ కంటే ముందుగానే ఆటోమొబైల్ సంస్థలు కొనుగోలుదారులకు శుభవార్తను అందించాయి. పలు ప్యాసింజర్ అండ్ కమర్షియల్ వాహనాల తయారీ సంస్థలు స్క్రాపేజ్ సర్టిఫికెట్తో తమ వాహనాలపై 1.5 శాతం �
ఒకే వేదికపై ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీల ఉత్పత్తుల ప్రదర్శనకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో హనుమకొండలోని హయగ్రీవాచారి మైదానంలో నిర్వహిస్తున్న ‘ఆటో షో’ తొల
Car Prices | నూతన సంవత్సరంలో కార్లను కొనుగోలు చేయాలనుకుంటున్నారా..అయితే మీ జేబుకు మరిన్ని చిల్లులు పడబోతున్నాయి. దేశీయ ఆటోమొబైల్ సంస్థలు అన్నీ తమ వాహన ధరలను పెంచబోతున్నట్లు ఇదివరకే ప్రకటించాయి.
వాహన పరిశ్రమకు పండుగ శోభ సంతరించుకోబోతున్నది. పండుగ సీజన్ వచ్చిందంటే చాలు కస్టమర్లను ఆకట్టుకోవడానికి దేశీయ, అంతర్జాతీయ ఆటోమొబైల్ సంస్థలు ప్రత్యేక వాహనాలను విడుదల చేస్తున్నాయి.
బ్యాంక్లు, ఆటోమొబైల్ కంపెనీలు, పెట్రో మార్కెటింగ్ సంస్థల చెల్లింపులు పెరగడంతో ఈ జూన్ త్రైమాసికంలో అడ్వాన్సు పన్ను వసూళ్లు 15 శాతం వృద్ధిచెంది రూ.1.16 లక్షల కోట్లకు చేరాయి. కంపెనీలు, భాగస్వామ్య సంస్థలు, వ�