దేశీయ ఆటోమొబైల్ ఎక్స్పోలో ఈవీల జోరు కొనసాగుతున్నది. వరుసగా రెండో రోజు శనివారం కూడా ప్రధాన ఆటోమొబైల్ సంస్థలతోపాటు చిన్న స్థాయి సంస్థలు కూడా పలు ఈవీలను ప్రదర్శించాయి. ఈసారి జరుగుతున్న ఆటోమొబైల్ ఎక్స�
Electric Scooter | టీవీఎస్ సంస్థ త్వరలో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను అందుబాటులోకి తీసుకురానుంది. టీవీఎస్ ప్రస్తుతం దాని పోర్ట్ఫోలియో iQube లో ఒకే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ను కలిగి ఉంది. మార్కెట్లో వినియోగదారుల న
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ..దేశీయ మార్కెట్లోకి నయా మాడల్ను ప్రవేశపెట్టింది. ఎనిమిది రంగుల్లో లభించనున్న ఈ కారు ప్రారంభ ధర రూ.1.17 కోట్లుగా నిర్ణయించింది. రూ.5 లక్షలు చెల్లించి ఈ కారు ముందస్
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన టాటా మోటర్ సరికొత్త ఈవీని పరిచయం చేసింది. దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని పంచ్ ఈవీ వెర్షన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కారు రూ
లగ్జరీ బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్.. తన హిమాలయన్ సరికొత్త మాడల్ను మార్కెట్లోకి విడుదల చేసింది. నాలుగు రకాల్లో లభించనున్న ఈ బైకు ప్రారంభ ధర రూ. 2.69 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ.2.84 లక్షలు నిర్ణయించింది.
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాల్లో ఒకటైన మహీంద్రా అండ్ మహీంద్రా ఆశాజనక పనితీరు కనబరిచింది. జూన్తో ముగిసిన త్రైమాసికానికిగాను కంపెనీ కన్సాలిడేటెడ్ నికర లాభంలో 56 శాతం వృద్ధి నమోదైంది.
ఫలానా రంగంలో విజయం ఎలా సాధించాలన్నది చెప్పాలన్నా, ఆ ఐడియాకు మార్కెట్ను ఆకట్టుకునే శక్తి ఉందోలేదో బేరీజు వేయాలన్నా.. ముందుగా మనకు ఆ విషయం మీద పట్టు ఉండాలి. అప్పుడే ఎదుటివారితో చర్చించగలం.
హీరో మోటోకార్ప్ ద్విచక్ర వాహనాల ధరలు పెరుగనున్నాయి. వచ్చే నెల నుంచి దాదాపు 2 శాతం పెరుగుతున్నట్టు బుధవారం ఆ సంస్థ తెలియజేసింది. భారంగా మారిన ఉత్పాదక వ్యయం వల్లే ధరల్ని పెంచుతున్నట్టు కంపెనీ స్పష్టం చేస�
Minister KTR | ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రంగా తెలంగాణ మారబోతుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దేశీయ, ప్రపంచ కంపెనీలు ఈవీ రంగంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూప�
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. కార్లను కొనుగోలు చేసే గ్రామీణ ప్రాంత కస్టమర్ల కోసం ప్రత్యేకంగా మొబైల్ షోరూంలను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది.
ముంబై : ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా పలు సెలెక్టెడ్ మోడళ్ల పై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. ఎంపిక చేసిన ఆయా మోడళ్లపై రూ.80,000 కంటే ఎక్కువ రాయితీలను అందిస్తోంది. ఫిబ్రవరి నెలలో మహీంద్రా SUVని కొనుగోలు చేస్�
ఐఐటీ హైదరాబాద్లో ప్రారంభించిన ప్రపంచ ఆటోమొబైల్ సంస్థ జపాన్ బయట ఏర్పాటు చేసిన తొలి సెంటర్ ఇదే కావడం గమనార్హం సంగారెడ్డి, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ): జపాన్కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ మో�
ధర ఎక్కువైనా సురక్షిత కార్లే మాకు కావాలి ఓ సర్వేలో ఆటోమొబైల్ కస్టమర్లు న్యూఢిల్లీ, డిసెంబర్ 22: దేశంలో కార్ల వినియోగదారులు భద్రతకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సురక్షితమైన కార్ల కోసం మరింత చెల్లించేంద�
న్యూఢిల్లీ, డిసెంబర్ 9: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయై మారుతి సుజుకీకి చెందిన ప్రీమియం హ్యాచ్బ్యాక్ బాలెనోకు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించింది. విక్రయాల్లో 10 లక్షల మైలురాయికి చేరుకున్నది. 2015 �