న్యూఢిల్లీ, డిసెంబర్ 2: కార్ల ధరలు మరింత పెరగనున్నాయి. వచ్చే నెల నుంచి మారుతి సుజుకీ, మెర్సిడెస్ బెంజ్, ఆడీ వాహనాల ధరలు 3 శాతం వరకు ప్రియం కానున్నాయి. పెరిగిన ఉత్పాదక వ్యయం, ఆయా మోడల్స్లో కొత్తగా తెస్తున్
న్యూఢిల్లీ, డిసెంబర్ 1: చిప్ల కొరతతో వాహన సంస్థలు అల్లాడుతున్నాయి. సెమికండక్టర్ల కొరతతో గత కొన్ని నెలలుగా అమ్మకాలు పడిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంస్థలకు నవంబర్లోనూ పరిస్థితి ఏమి మారలేదు. కార్ల తయా
టాటా మోటర్స్ తమ తొలి ఎలక్ట్రిక్ సెడాన్ వాహనాన్ని ఆవిష్కరించింది. ఎక్స్ప్రెస్ బ్రాండ్లో ఎక్స్ప్రెస్-టీ ఈవీ పేరుతో దీన్ని మార్కెట్లోకి విడుదల చేసినట్లు బుధవారం ప్రకటించింది. కనీస ధర రూ.9.54 లక్షలు,
ఎంజీ మోటర్ బుధవారం దేశీయ మార్కెట్కు ఆస్టర్ మోడల్ మధ్యశ్రేణి ఎస్యూవీని పరిచయం చేసింది. అత్యాధునిక హంగులతో వచ్చిన ఈ కారును.. ఈ నెల 19 నుంచి కంపెనీ షోరూంలలో ప్రదర్శించనున్నారు. ఆ తర్వాతే బుకింగ్స్ ప్రా�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: మారుతి సుజుకీ ప్రీమియం హ్యాచ్బ్యాక్ స్విఫ్ట్ మరో రికార్డును సృష్టించింది. 16 ఏండ్ల క్రితం దేశీయ మార్కెట్లోకి అడుగుపెట్టిన ఈ కార్లు మొత్తంగా ఇప్పటి వరకు 25 లక్షల యూనిట్లు అమ్ము
సెమికండక్టర్ల కొరతతో.. న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: సెమికండక్టర్ల కొరతతో ఆటోమొబైల్ సంస్థలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. వాహన దిగ్గజాలు ఏకంగా తమ ఉత్పత్తిని భారీగా తగ్గించుకుంటున్నాయి. వీటిలో మహీంద్�
న్యూఢిల్లీ, ఆగస్టు 30: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ… దేశీయ మార్కెట్లోకి సరికొత్త బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది. తన ఫ్లాగ్షిప్ మోడలైన అపాచీ 310ను సరికొత్తగా ఆవిష్కరించింది. రేస్�
ఏప్రిల్-జూన్ క్వార్టర్లో 22 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ, ఆగస్టు 28: విదేశీ పెట్టుబడులు ఆకట్టుకోవడంలో దూసుకుపోతున్నది భారత్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికమైన ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో దేశంలో�
న్యూఢిల్లీ, జూలై 20: కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ కూడా విద్యుత్తో నడిచే కారును విడుదల చేయబోతున్నదా! అవును అంటున్నాయి సంబంధిత వర్గాలు. పెట్రోల్, డీజిల్లు సామాన్యుడికి షాకిస్తుండటంతో ప్రత్�
న్యూఢిల్లీ, జూలై 20: దేశీయ మార్కెట్లోకి సరికొత్త గ్లామర్ బైకును పరిచయం చేసింది హీరో మోటోకార్ప్. ఢిల్లీ షోరూంలో ఈ బైకు రూ.78,900 ప్రారంభ ధరతో లభించనునుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్తో అనుసంధానం, యూఎస్�
హైదరాబాద్, జూలై : భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పలు రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధర రూ.100 దాటిపోయింది. మరికొన్ని రాష్ట్రాల్లో ఇది రూ.110 లకు చేరువలో ఉన్నది. ఈ నేపథ్యంలో కొనుగోలు�
ఢిల్లీ, జూలై :భారతదేశంలో స్క్రాపేజ్ విధానాన్ని ప్రవేశపెట్టిన తరువాత పాత కార్ల కోసం కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా , వింటేజ్ కార్ల కోసం ప్రత్యేక పాలసీని రూపొందించింది. అందుకు అంబంధించిన తుది ముసాయిదాకు న
ప్రారంభ ధర రూ.1,16,800 l ఫాసినో 125 కొత్త మోడల్ ఆవిష్కరణ న్యూఢిల్లీ, జూన్ 18: యమహా మోటర్ ఇండియా దేశీయ విపణికి తమ ఎఫ్జెడ్ శ్రేణిలో మరో సరికొత్త ద్విచక్ర వాహనాన్ని పరిచయం చేసింది. ఎఫ్జెడ్-ఎక్స్ పేరుతో శుక్రవా�
ముంబై, మార్చి 9: మహీంద్రా గ్రూపునకు చెందిన స్వరాజ్… మార్కెట్లోకి నూతన శ్రేణి ట్రాక్టర్లను విడుదల చేయబోతున్నది. చిన్న స్థాయి రైతులకు ఉపయోగకరంగా ఉండేలా ఈ ట్రాక్టర్లను తీర్చిదిద్దింది. వీటిలో భూమిని దున్న