ఉచిత బస్సు పథకం మరో ఉసురు తీసినట్లయింది. 15 ఏళ్లుగా కలలుగన్న ఓ యువకుడు ఏడాది క్రితమే ఫైనాన్స్లో కొత్త ఆటోను కొన్నాడు. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథక�
ఉచిత బస్సు పథకం మరో ఉసురు తీసినట్లయింది. 15 ఏండ్లుగా కలలుగన్న ఓ యువకుడు ఏడాది క్రితమే ఫైనాన్స్లో కొత్త ఆటో కొన్నాడు. సరిగ్గా అదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం పేరిట ఆర్టీసీ బస్సుల్లో మహిళలక
Auto driver | రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల(Auto drivers) ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల ఎంతోమంది ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
Viral video | ఓ మహిళ రెచ్చిపోయింది. ఆటో డబ్బులు అడిగాడన్న కోపంతో ఆటో డ్రైవర్ (Auto driver) పై దాడి చేసింది. దాంతో భయపడిన అతడు డబ్బులు వద్దని వారిస్తున్నా వినకుండా దాడికి పాల్పడింది. దాడి చేయడమే కాకుండా ఈ దాడి ఘటనను వీడియో
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంతో గిరాకీ లేక అప్పులపాలైన ఓ టాటా మ్యాజిక్ యాజమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా ఏటూరునాగారంలో చోటు చేసుకుంది.
స్నేహితుడితో కలిసి ఆటోలో ప్రయాణిస్తున్న 17 ఏండ్ల బాలికతో అదే ఆటోలో ప్రయాణించిన దుండగులు అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె ప్రైవేటు పార్ట్స్ తాకుతూ పైశాచికానందం పొందారు. అడ్డుకునే ప్రయత్నించిన బాలిక స్నేహిత�
Nallagonda | పోలీసులు కేసు నమోదు చేయట్లేదని చెప్పి ఓ ఆటో డ్రైవర్ సెల్ టవరెక్కి హల్ చల్ సృష్టించాడు. ఈ ఘటన కట్టంగూర్ మండల పరిధిలోని అయిటిపాముల జాతీయ రహదారి సమీపంలో చోటు చేసుకుంది.
ఖమ్మం జిల్లా బోనకల్లు మండల కేంద్రంలో శుక్రవారం అప్పుల బాధతో ఓ ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. బోనకల్లు మండలం ఆళ్లపాడుకు చెందిన మరీదు అంజయ్య(55) కొ న్నేళ్ల క్రితం బోనకల్లు వచ్చి ఆటో నడుపుకుం టూ జీవనం సా�
‘మహాలక్ష్మీ స్కీంతో రాష్ట్రంలోని ఆటో డ్రైవర్ల బతుకు ఆగమైంది. కిరాయిలు లేక ఇప్పటివరకు 65 మంది ఆత్మహత్య చేసుకున్నారు. వందలాది కుటుంబాలు రోడ్డునపడ్డాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆటో డ్రైవర్లను ఆదుకోవాలి.
నిజామాబాద్ నగర మేయర్ దండు నీతూకిరణ్ భర్త శేఖర్పై ఓ యువకుడు దాడి చేసి గాయపర్చాడు. పైగా ఈ తతంగాన్నంతా రికార్డు చేయించి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు, నిందితుడు తెలిపిన వివ�
భారీ వృక్షం ఆటోపై పడటంతో డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. ఖైరతాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్బీనగర్కు చెందిన సయ్యద్ జానీ ఆటోడ్రైవర్. రోజు వారీగా ఆటో నడుపుతూ.. మింట�
మార్పు అంటూ కాంగ్రెసోళ్లు తెలంగాణ ప్రజల కొంప ముంచారని, గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ వచ్చాకనే ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు చూస్తున్నామని, ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడ�