‘ఊరిలో ఉన్న మూడెకరాల భూమి చెరువులో మునిగింది. డ్యాము కట్ట కింద నాటి ప్రభుత్వం మూడు గుంటల భూమి, ఉద్యోగమిచ్చింది. అనారోగ్యంతో నౌకరి చేయలే. ఇచ్చిన భూమిలో ఇల్లు కట్టుకున్న. ఇప్పుడు నా కొడుకు ఎదిగిండు. నా నౌకరి
పెద్దపల్లి మండలం బొంపల్లి గుట్టల వెంట నడిస్తున్న అనుమతులు లేని అక్రమ బండ క్వారీల్లో బ్లాస్టింగ్ లతో బండరాళ్లు ఎగిరి పడి మా పంట పొలాలకు తీవ్రనష్టం వాటిల్లుతోందని బొంపల్లి గ్రామ బాధిత రైతులు పెద్దపల్లి-�
వర్షాలకు దెబ్బతిన్న రహదారిని బాగు చేయించాలని ఆ వార్డు సభ్యులు అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నారు. రోజులు గడుస్తున్నాఅధికారులు పట్టించుకోకపోవడంతో ఆ వార్డు యువకులు ప్రజలంతా ఏకమై ముందుకు వచ్చారు.
నిత్యం వందలాది వాహన రాకపోకలతో ఎప్పుడు రద్దీగా ఉండే రోడ్డుపై గుంత పడింది. ఆ గుంతతో ప్రమాదం పొంచి ఉన్న అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపెల్లి జిల్లా సుల్�
శంకరపట్నం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో గురువారం రాత్రి సమయంలో 10 మంది విద్యార్థులను ఎలుకలు గాయపరిచాయి. ఈ సందర్భంగా గాయపడిన బాలికలను శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర�
చెరువులు, కుంటల్లో మట్టి ని తోడేస్తున్న మాఫియా గ్యాంగ్ లు ప్రభుత్వ సెలవు రోజులైన శనివారం, ఆదివారం ఈ రెండు రోజులుగాపదుల సంఖ్యలో లారీలతో మట్టిని మండలం లోని కల్వచర్ల గ్రామం వద్ద డంప్ చేస్తున్నారు.
దళిత యువకుడు బత్తుల మహేందర్ ను చితకబాదిన సైదాపూర్ ట్రైనీ ఎస్సై భార్గవ్ ను అధికారులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారని, సీపీకి తప్పుడు నివేదికలు అందించారని టీపీసీసీ ఎస్సీ డిపార్ట్మెంట్ అట్రాసిటీ రాష్ట్ర ఇం
DSO | పెద్దమందడి మండలంలోని మనిగిళ్ళ, దొడగుంటపల్లి గ్రామాలలో ఆదివారం కొనుగోలు కేంద్రాలను వనపర్తి జిల్లా సివిల్ సప్లై అధికారి కాశీ విశ్వనాథం పరిశీలించారు.
Parking Problem | ఆర్మూర్ పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతుంది. పెరుగుతున్న జనాభా, వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టకపోవడంతో ప్రధాన రహదారులు ఇరుకుగా మారుతున్నాయి.
మంత్రి జగదీష్రెడ్డి | గులాబ్ తుఫాన్ తీవ్రతరం అయి వర్షాలు బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.