మేయర్ సుధారాణి | రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో
ప్రజలకు సత్వర సహాయం అందించడానికి 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీ�
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు | జిల్లా వ్యాప్తంగా భారీవర్షాలు కురవనున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు .
కశ్మీర్లో కొత్త సవాల్ శ్రీనగర్, ఆగస్టు 1: కశ్మీర్లో కొంతమంది యువకులు చదువుకోవడానికి అని పాకిస్తాన్కు వెళ్లి ఉగ్రవాదులుగా తిరిగివస్తున్నారని అధికారులు తెలిపారు. ఇటీవల భద్రతా దళాల కాల్పుల్లో చనిపోయ
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో పల్లె ప్రగతి కార్యక్రమం సంపూర్ణంగా విజయవంతం కావడానికి అధికారులు అంతా అంకితభావంతో కృషి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.