Fourth Test: ఖవాజా ఈ సిరీస్లో మూడవ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఫోర్త్ టెస్టు తొలి రోజు ఖవాజా, స్మిత్లు నిలకడగా ఆడుతున్నారు. ఆ ఇద్దరూ రెండో సెషన్లో వికెట్ పడకుండా చూశారు.
Fourth Test:అహ్మాదాబాద్ టెస్టు తొలి రోజు లంచ్ టైమ్కి ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయింది. ట్రావిస్, లబుషేన్లు ఔటయ్యారు. షమీ బౌలింగ్లో లబుషేన్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
Australia Batting: ఆస్ట్రేలియా రెండు వికెట్లు కోల్పోయింది. ట్రావిస్ హెడ్, లబుషేన్లు ఔటయ్యారు. అశ్విన్, షమీలకు ఆ వికెట్లు దక్కాయి. టాస్ గెలిచిన ఆసీస్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తోంది.
ప్రపంచంలోని రెండు అత్యుత్తమ జట్ల మధ్య ఆసక్తికర పోరుకు వేళయైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆఖరిదైన నాలుగో టెస్టు గురువారం నుంచి మొదలవుతున్నది. సిరీస్లో 2-1తో ఆధిక్యంలో ఉన్న టీమ్ఇండియా అహ్మదాబాద్లో ఆ
భారత పార్లమెంట్లో తొలి సారి 1996 లోనే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారు. 27 ఏండ్లు గడిచినా ఈ బిల్లు ఆమోదానికి నోచుకోలేదు. 2008లో రాజ్యసభలో చివరిసారి మరో బిల్లును ప్రవేశపెట్టారు. ఇది 2010లో ఎగువసభ ఆమోదం ప�
టీమ్ఇండియా క్రికెటర్లు హోలీ సంబురాల్లో మునిగి తేలారు. ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టు కోసం అహ్మదాబాద్కు మంగళవారం చేరుకున్న భారత్ హోలీ పండుగను ఘనంగా జరుపుకుంది.
విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే పేద విద్యార్థుల కలను సాకారం చేసుకునేందుకు రాష్ట్ర సర్కారు అవకాశం కల్పిస్తున్నది. ఈ మేరకు ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా బీసీ, ఈబీసీ స్టూడెంట్స్ నుంచి దరఖ
Hindu Temple Vandalised | ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఖలిస్థాన్ మద్దతుదారులు వరుసగా ఆలయాల ధ్వంసానికి పాల్పడుతున్నారు. తాజాగ బ్రిస్బేన్ నగరంలోని శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయాన్ని ధ్వంసం చే�
Mohammed Shami | బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 9 నుంచి చివరిదైన నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్లోని మోతెరా స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్లో మహ్మద్ షమీకి చో�
Australia | ఆస్ట్రేలియా (Australia)లో గత కొద్ది రోజులుగా హిందూ దేవాలయాలపై (Hindu temple ) దాడులు కొనసాగుతున్నాయి. శనివారం మరో దేవాలయంపై దుండుగులు దాడి చేశారు.
భారత క్రికెట్ జట్టు వరుసగా మ్యాచ్లు ఆడుతున్నది. దీంతో టీమ్డిండియా (Team India)క్రికెటర్లు మ్యాచ్లు, ప్రాక్టీస్ అంటూ ఫుల్ బిజీగా మారిపోయారు. అయితే అప్పుడప్పుడు లభించే విరామాన్ని కుటుంబంతోనే, స్నేహితులతో�
బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన ఆస్ట్రేలియా.. ‘బోర్డర్-గవాస్కర్' సిరీస్లో బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలై ట్రోఫీ చేజార్చుకున్న ఆసీస్.. శుక్రవారం ముగిసి�
బోర్డర్-గవాస్కర్ టోర్నీలో భారత్కు భంగపాటు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రెండు టెస్టుల్లో ఏకపక్ష విజయాలతో సిరీస్ను నిలబెట్టుకున్న భారత్..మూడో టెస్టులో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో �
Border-Gavaskar Trophy | టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో కేవలం 109 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయి