దేశ సంపదను కొల్లగొడుతున్న అదానీ కుంభకోణాల పై విచారణ జరిపించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు డాక్టర్ దిడ్డి సుధాకర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
Women's T20 WC | దక్షిణాఫ్రికాలో జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్కప్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. న్యూజిలాండ్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్లో అసీస్ 97 పరుగుల తేడాతో కివీస్ను
నాగ్పూర్ టెస్టులో టీమిండియా విజయం సాధించడంలో రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియా బ్యాటర్లను ఊరించే బంతులు వేసి డ్రైవ్ షాట్లు ఆడేలా చేయాలని అనుకున్నా అని తెలిపాడు. అశ్విన్ 2 ఇన�
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసి) పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. 111 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. టాప్లో ఉన్న ఆస్ట్రేలియా విజయాల శాతం 75.56 నుంచి 70. 83కు పడిపోయి�
Jadeja fined :జడేజాకు మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. క్రమశిక్షణా చర్యల కింద ఈ శిక్ష వేశారు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ఐసీసీ పేర్కొన్నది.
Border–Gavaskar Trophy | బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత జట్టు శుభారంభం చేసింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మూడు రోజుల్లోనే మ్యాచ్ను ముగించి సిరీస్లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది.
Ashwin: అశ్విన్ స్పిన్కు ఆసీస్ బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. రెండో ఇన్నింగ్స్లో అప్పుడే నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియాకు భారీ ఆధిక్యం దక్కిన విషయం తెలిసిందే.
India Vs Australia: తొలి ఇన్నింగ్స్లో ఇండియాకు 223 రన్స్ ఆధిక్యం లభించింది. ఆసీస్ స్పిన్నర్ మర్ఫి ఏడు వికెట్లు తీసుకున్నాడు. అక్షర్ పటేల్ 84 రన్స్ చేసి ఔటయ్యాడు.
బౌలర్ల కృషికి బ్యాటర్ల సహకారం తోడవడంతో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పైచేయి సాధించింది. శుక్రవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 7 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసింది.
Rohit bowled: 120 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద రోహిత్ ఔట్ అయ్యాడు.. ఇక తొలి టెస్టు ఆడుతున్న స్పిన్నర్ మర్ఫి తన ఖాతాలో అయిదు వికెట్లు వేసుకున్నాడు.
Nagpur test:రోహిత్, జడేజాలు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఇండియాకు ఆధిక్యం వచ్చింది. రోహిత్ టెస్టుల్లో 9వ సెంచరీ నమోదు చేశాడు.
Rohit Sharma :రోహిత్ టెస్టుల్లో 9వ సెంచరీ చేశాడు. కెప్టెన్గా అన్ని ఫార్మాట్లలో సెంచరీలు చేసిన తొలి భారత కెప్టెన్గా నిలిచాడు. నాగపూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ ఆధిక్యాన్ని సాధించింది.