టీమ్ఇండియా క్రికెటర్లు హోలీ సంబురాల్లో మునిగి తేలారు. ఆస్ట్రేలియాతో ఆఖరి టెస్టు కోసం అహ్మదాబాద్కు మంగళవారం చేరుకున్న భారత్ హోలీ పండుగను ఘనంగా జరుపుకుంది.
విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే పేద విద్యార్థుల కలను సాకారం చేసుకునేందుకు రాష్ట్ర సర్కారు అవకాశం కల్పిస్తున్నది. ఈ మేరకు ఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా బీసీ, ఈబీసీ స్టూడెంట్స్ నుంచి దరఖ
Hindu Temple Vandalised | ఆస్ట్రేలియాలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఖలిస్థాన్ మద్దతుదారులు వరుసగా ఆలయాల ధ్వంసానికి పాల్పడుతున్నారు. తాజాగ బ్రిస్బేన్ నగరంలోని శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయాన్ని ధ్వంసం చే�
Mohammed Shami | బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మార్చి 9 నుంచి చివరిదైన నాలుగో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్లోని మోతెరా స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్లో మహ్మద్ షమీకి చో�
Australia | ఆస్ట్రేలియా (Australia)లో గత కొద్ది రోజులుగా హిందూ దేవాలయాలపై (Hindu temple ) దాడులు కొనసాగుతున్నాయి. శనివారం మరో దేవాలయంపై దుండుగులు దాడి చేశారు.
భారత క్రికెట్ జట్టు వరుసగా మ్యాచ్లు ఆడుతున్నది. దీంతో టీమ్డిండియా (Team India)క్రికెటర్లు మ్యాచ్లు, ప్రాక్టీస్ అంటూ ఫుల్ బిజీగా మారిపోయారు. అయితే అప్పుడప్పుడు లభించే విరామాన్ని కుటుంబంతోనే, స్నేహితులతో�
బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన ఆస్ట్రేలియా.. ‘బోర్డర్-గవాస్కర్' సిరీస్లో బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలై ట్రోఫీ చేజార్చుకున్న ఆసీస్.. శుక్రవారం ముగిసి�
బోర్డర్-గవాస్కర్ టోర్నీలో భారత్కు భంగపాటు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి రెండు టెస్టుల్లో ఏకపక్ష విజయాలతో సిరీస్ను నిలబెట్టుకున్న భారత్..మూడో టెస్టులో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో �
Border-Gavaskar Trophy | టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్లో కేవలం 109 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లు నష్టపోయి
Australia | ఆస్ట్రేలియా (Australian)లో ఓ భారతీయుడిని (Indian national) అక్కడి పోలీసులు (police) కాల్చి చంపారు. మృతుడు తమిళనాడుకు (Tamil Nadu) చెందిన మహమ్మద్ రహమతుల్లా సయ్యద్ అహ్మద్ (Mohamed Rahmathullah Syed Ahmed) (32)గా గుర్తించారు.
వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్లో భారత మహిళల జట్టు చోటు దక్కించుకుంది. మొత్తం ఆరు జట్లు క్వాలిఫై అయినట్టు ఐసీసీ ప్రకటించింది. గ్రూప్ - 1, గ్రూప్ -2లో మొదటి మూడు స్థానాల్ల�
ఆస్ట్రేలియా ప్రధాన కేంద్రంగా నడుస్తున్న మైనే ఫార్మా గ్రూప్నకు చెందిన అమెరికా జనరిక్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియోను డాక్టర్ రెడ్డీస్ అనుబంధ సంస్థ కొనుగోలు చేస్తున్నది.
ప్రొ లీగ్ హాకీ పోటీలలో ప్రపంచ చాంపియన్ జర్మనీ, నాలుగో ర్యాంకర్ ఆస్ట్రేలియాలతో తలపడే భారత జట్టుకు డ్రాగ్ఫ్లికర్ హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యం వహించనున్నాడు. మిడ్ఫీల్డర్ హార్దిక్ సింగ్ వైస్క�
స్వదేశంలో పరుగులు చేయకుంటే ఎంతటి ఆటగాడికైనా విమర్శలు తప్పవని భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ మాట్లాడుతూ.. కెఎల్ రాహుల్కు కష్టకాలం నడుస్తున్నదని, అతడు త