అహ్మాదాబాద్: భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఔటయ్యాడు. అహ్మాదాబాద్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫోర్త్ టెస్టు(fourth test) ఫస్ట్ ఇన్నింగ్స్లో ఇండియన్ కెప్టెన్ రోహిత్ 35 రన్స్ చేసి నిష్క్రమించాడు. రోహిత్ పవర్ఫుల్ షాట్ కొట్టబోగా.. ఎక్స్ట్రా కవర్లో ఉన్న లబుషేన్ క్యాచ్ అందుకున్నాడు. తొలి వికెట్కు గిల్, రోహిత్లు 74 రన్స్ జోడించారు. ప్రస్తుతం క్రీజ్లో గిల్, పూజారా ఉన్నారు. గిల్ 38 రన్స్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. 21 ఓవర్లలో వికెట్ నష్టానికి ఇండియా 74 రన్స్ చేసింది. అంతకముందు ఆసీస్(Australia) తన తొలి ఇన్నింగ్స్లో 480 రన్స్ చేసిన విషయం తెలిసిందే.
Breakthrough for the Aussies!
Kuhnemann claims the Indian captain for 35.#INDvAUS
— cricket.com.au (@cricketcomau) March 11, 2023