Under -19 World Cup : దక్షిణాఫ్రికా గడ్డపై జరుగుతున్న అండర్ 19 ప్రపంచకప్ తుది అంకానికి చేరింది. టైటిల్ విజేతను నిర్ణయించే ఫైనల్లో భారత జట్టు(Team India), ఆస్ట్రేలియా ఢీకొంటున్నాయి. విల్లోమూరే పార్క్ స్టేడియంలో �
అప్రతిహత విజయాలతో దూకుడు మీద ఉన్న యువ భారత జట్టు.. ఆదివారం అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది. టోర్నీ చరిత్రలో మరే జట్టుకు సాధ్యం కాని రీతిలో ఇప్పటి వరకు ఐదుసార్లు జగజ్జేతగా నిలిచిన యంగ్�
విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ (36 బంతుల్లో 70; 12 ఫోర్లు, ఒక సిక్సర్) దుమ్మురేపడంతో వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా జయకేతనం ఎగరవేసింది. తన వందో అంతర్జాతీయ టీ20లో వార్నర్ శివాలెత్తడంతో శుక్రవ
Australia : సొంతగడ్డపై వెస్టిండీస్తో సిరీస్ పంచుకున్న ఆస్ట్రేలియా(Australia) మరో సుదీర్ఘ సమరానికి సిద్ధమవుతోంది. న్యూజిలాండ్ పర్యటన (Newzealand Tour)లో కమిన్స్ సేన రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్కు మ�
India - Australia : అండర్ -19 ప్రపంచ కప్ టోర్నీ తుది అంకానికి చేరింది. యువ భారత జట్టు(Team India) ఐదోసారి ఫైనల్లో అడుగుపెట్టింది. టీమిండియా డిఫెండింగ్ చాంపియన్గా మరో టైటిల్ నిలబెట్టుకుంటుందా? అని కోట్లాది మంది...
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో యువ భారత జట్టు.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. తొలి సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించగా.. గురువారం జరిగిన రెండో సెమీస్లో పాకిస్థాన్పై ఆస్ట్రేలియా గెలుపొందింది.
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఆస్ట్రేలియా.. వెస్టిండీస్పై వన్డే సిరీస్ క్లీన్స్వీప్ చేసింది. మంగళవారం జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట విండీస్ 24.1 ఓవర్లలో 86 �
ఆస్ట్రేలియా సెనేట్కు ఎన్నికైన తొలి భారత సంతతి వ్యక్తిగా వరుణ్ ఘోష్ రికార్డు సృష్టించారు. 1980లో తల్లిదండ్రులతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లిన వరుణ్ 17 ఏండ్ల వయసున్నప్పుడే లేబర్ పార్టీలో చేరారు. న్యాయవాది �
AUS vs WI: మెల్బోర్న్ వేదికగా ఇటీవలే ముగిసిన తొలి వన్డేలో జేవియర్.. 9 ఓవర్లు వేసి ఒక మెయిడిన్ చేసి 17 పరుగులే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం అనూహ్యంగా అతడికి రెండో వ�
KTR | వెస్టిండీస్ నయా సంచలనం షామర్ జోసెఫ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. 27 ఏండ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై వెస్టిండీస్ తొలి విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించిన జో
CM Revanth Reddy | ఆస్ట్రేలియన్(Australia) హై కమిషనర్ ఆఫ్ ఇండియా ఫిలిప్ గ్రీన్(Philip Green) మంగళవారం బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
వెస్టిండీస్ క్రికెట్ జట్టు సంచలనం సృష్టించింది. 27 ఏండ్ల తర్వాత ఆసీస్ గడ్డపై అదీ గబ్బాలో టెస్టు మ్యాచ్ నెగ్గింది. విండీస్ యువ పేసర్ షామార్ జోసెఫ్ (7/68) నిప్పులు చెరగడంతో ఆసీస్ 8 పరుగుల తేడాతో పరాజయం �