Jake Fraser-McGurk: ఐపీఎల్లో ఇరగదీసిన ఆసీస్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్కు.. ఆ దేశ వరల్డ్కప్ జట్టులో చోటు దక్కలేదు. కానీ ఆ టోర్నీకి వెళ్లే రిజర్వ్ ఆటగాళ్ల జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. ఆసీస్ జట్టుతో అత�
T20 World Cup 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్ సంగ్రామం ముగిసి వారంలోనే టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2024) షురూ కానుంది. ఈ మెగా టోర్నీ కోసం ఇప్పటికే అన్ని జట్లు స్క్వాడ్ను ప్రటించాయి. అయితే.. మాజీ చాంపియన్ ఆస్ట్రేలియా(Australia) అనూ
భారత్ సహా విదేశాలకు చెందిన విద్యార్థులకు లబ్ధి చేకూర్చేలా గ్రాడ్యుయేట్ వీసా ప్రోగ్రామ్ నిబంధనల్లో ఆస్ట్రేలియా కీలక మార్పులు చేసింది. విదేశీ విద్యార్థుల పని గంటలపై పరిమితిని ఎత్తివేసింది.
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సిటీలో భారత్కు చెందిన ఎంటెక్ విద్యార్థి నవజీత్ సంధూ (Navjeet Sandhu) హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాకు చెందిన సోదరులు అభిజిత్, రాబిన్ గార్టన్ను న�
Australia Student Visa | ఉన్నత విద్యాభ్యాసం కోసం వచ్చే విదేశీ విద్యార్థులు వీసా దరఖాస్తు చేస్తున్నప్పుడు వారి బ్యాంకు ఖాతాలో కనీస బ్యాలెన్స్ మొత్తం పెంచుతూ ఆస్ట్రేలియా సర్కార్ నిర్ణయం తీసుకున్నది.
Student Murder | ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ సిటీలో భారత్కు చెందిన నవజీత్ సంధూ అనే 22 ఏళ్ల విద్యార్థి దారుణహత్యకు గురయ్యాడు. సాటి విద్యార్థులే అతడిని దారుణంగా కత్తితో పొడిచి చంపారు. విద్యార్థుల మధ్య జరిగిన గొడవ�
పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో టీమ్ఇండియా ఆధిపత్యం దిగ్విజయంగా కొనసాగుతోంది. వన్డేలు, టీ20 ర్యాంకింగ్స్లో భారత్ మరోసారి అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టులలో మాత్రం ఆ స్థానాన్ని ఆస్ట్రేలియా హస్తగ
టీ20 వరల్డ్ కప్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) బుధవారం తమ జట్టును ప్రకటించింది. మిచెల్ మార్ష్ సారథిగా వ్యవహరించనున్న 15 మంది సభ్యులలో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్తో పాటు ఐపీఎల్లో మెరుపులు మెరిప�
T20 World Cup 2024 : పొట్టి ప్రపంచకప్ టోర్నీకి కౌంట్డౌన్ మొదలవ్వడంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు (Australia Cricket Board) స్క్వాడ్ను ప్రకటించింది. ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ (Mitchell Marsh) సారథిగా 15 మందితో కూడిన బృందాన్ని బుధ
Masala Row | భారత్కు చెందిన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలాలపై విచారణ జరుపుతున్నట్లు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు ప్రకటించాయి. ఇటీవల ఎవరెస్ట్ మసాలాలో పురుగుల మందు అవశేషాలు ఉన్నట్లు సింగపూర్ ప్రభుత్వం గుర్త�
లీగ్లో ఇప్పటికే పడుతూ లేస్తూ సాగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్కు మరో ఎదురుదెబ్బ తగిలింది. తొడ కండరాల గాయానికి చికిత్స కోసం స్టార్ ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ స్వదేశం ఆస్ట్రేలియాకు బయల్దేరి వెళ్లాడు. దీం
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్కు ముందు భారత హాకీ జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతున్నది. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ 0-5తో వైట్వాష్ ఎదుర్కొంది. శనివారం జరిగిన సిరీస్లో చివరిదైన ఐదో పోర