గత కొంతకాలంగా బంగ్లాదేశ్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆ దేశంలో టీ20 ప్రపంచకప్ నిర్వహించడం సరికాదని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు సారథి అలిస్సా హిలీ భావిస్తోంది. ప్రస్తుతం బంగ్లాలో క్రికెట్ �
నాలుక రంగును చూసి రియల్ టైమ్లో 98 శాతం కచ్చితత్వంతో వ్యాధులను గుర్తించే కృత్రిమ మేధ(ఏఐ) కంప్యూటర్ అల్గారిథమ్ను సృష్టించినట్టు ఇరాక్, ఆస్ట్రేలియా పరిశోధకులు వెల్లడించారు.
Marnus Labuschange : ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మార్నస్ లబూషేన్ (Marnus Labuschange ) తనకు ఎంతో ఇష్టమైన బ్యాట్కు వీడ్కోలు పలికాడు. వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో (ODI World Cup Final) ఉపయోగించిన బ్యాట్కు తాజాగా గుడ్ బై చెప్పాడు.
Paris Olympics 2024 : ఈ మెగా ఈవెంట్లో ఆఖరి పతకాన్ని అమెరికా (America) ఒడిసిపట్టింది. ఆదివారం జరిగిన మహిళల బాస్కెట్బాల్ పోటీలో ఆతిథ్య ఫ్రాన్స్ను ఓడించి స్వర్ణం తన్నుకుపోయింది. పతకాల పట్టికలో అగ్రస్థానం�
ప్రకృతి వింతలకు నిలయం. ఏ వాతావరణాన్ని తట్టుకునే జంతువులు అక్కడ నివసిస్తాయి. ఓ చోట అడవులు ఉంటే, మరో చోట ఎడారులు ఉంటాయి. పెంగ్విన్లు ఓ ధృవంలో, ధృవపు ఎలుగు బంట్లు
మరో అంచులో ఉంటాయి. ఇలా ఏ ప్రాంతపు జీవ జాతుల్ని �
Paris Olympics 2024 : ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు (India Mens Hockey Team) చరిత్రకు రెండడుగలు దూరంలో ఉంది. జర్మనీతో కీలకమైన సెమీస్ పోరుకు ముందు పాకిస్థాన్ దిగ్గజం హసాన్ సర్దార్ (Hassan Sardar) భారత జట్టుకు ఆల్ ది బెస�
Paris Olympics 2024 : ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు (India Hockey Team) గత వైభవాన్ని కొనసాగిస్తూ
సెమీఫైనల్కు దూసుకెళ్లింది. విశ్వ క్రీడల్లో వరుసగా రెండోసారి సెమీస్కు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన క్వా�
‘ఆస్ట్రేలియాలోకి చొరబాటుదారులు- ఇండియా సీక్రెట్ వార్' పేరిట ఆస్ట్రేలియాకు చెందిన ఏబీసీ టీవీ రూపొందించిన ఓ డాక్యుమెంటరీ ప్రసారాన్ని భారత్లో యూట్యూబ్ నిషేధించింది.
Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ జట్టు (India Hockey Team) క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లింది. సంచలన ఆటతో బలమైన ఆస్ట్రేలియా(Australia) పై రికార్డు విజయంతో క్వార్టర్స్ బెర్తు సాధించింది.
విదేశాల్లో 13 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో సభ్యుడొకరు అడిగిన ఒక ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ�
అయితే అతివృష్టి.. లేకపోతే అనావృష్టి. ఇప్పుడు ప్రపంచమంతా ఎదుర్కొంటున్న వాతావరణ సవాల్ ఇది. అయితే, ఈ పరిస్థితికి కారణం మనుషులేనని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మానవ చర్యల వల్ల పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్ �
Forest Area: భారత్లో అటవీ విస్తీర్ణం పెరిగింది. 2010 నుంచి 2020 వరకు దేశంలో సుమారు 2.66 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం పెరిగినట్లు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్(ఎఫ్ఏవో) తన రిపోర్టులో పేర్కొన్నది. అట