BCCI | స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. 0-3 తేడాతో కివీస్ టీమ్ వైట్వాష్ ఏసింది. దాంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఓటమికి అతిపెద్ద కారణం బ్యాట్స్మెన్ ప�
భారత మాజీ క్రికెటర్ యువరాజ్సింగ్ సంచలన విషయాలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. సరిగ్గా 17 ఏండ్ల క్రితం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు జరిగిన ఉదంతాన్ని పాడ్కాస్ట్లో పంచుకున్నాడు.
Indore stadium: ఆస్ట్రేలియాతో జరిగే మూడో టెస్టుకు వేదికను ఫిక్స్ చేశారు. ఆ మ్యాచ్ను ఇండోర్లో నిర్వహించనున్నారు. వాస్తవానికి ఈ మ్యాచ్ ధర్మశాలలో జరగాల్సి ఉంది. కానీ వేదికను మార్చారు.
కొలంబో: పేస్ దిగ్గజం లసిత్ మలింగ.. శ్రీలంక బౌలింగ్ స్ట్రాటజీ కోచ్గా ఎంపికయ్యాడు. వచ్చే వారం నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్న సిరీస్ కోసం లంక బోర్డు మలింగను నియమించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పరిమిత