Virat Kohli : భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మళ్లీ బ్యాట్ అందుకున్నాడు. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కు తొలి ట్రోఫీ అందించిన విరాట్.. ఇక టీమిండియా జెర్సీలో చెలరేగిపోయేందుకు సిద్ధమవుతున్నాడు.
Under -19 Squad : ఇంగ్లండ్ గడ్డపై దుమ్మురేసిన భారత అండర్ -19 జట్టు త్వరలోనే ఆస్ట్రేలియా (Australia)లో పర్యటించనుంది. సెప్టెంబర్లో మూడు వన్డే మ్యాచ్లు, రెండు మల్టీ డే మ్యాచ్ల కోసం కంగారూ గడ్డపై అడుగుపెట్టనుంది.
Indian Cricketer: ఆస్ట్రేలియా టూరుకు ఓ ఇండియన్ క్రికెటర్ 27 బ్యాగులు తీసుకెళ్లాడు. దీంతో అదనంగా 150 కేజీల లగేజీ ఛార్జీలు బీసీసీఐ అదనంగా చెల్లించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కొత్త ట్రావెల్ పాలసీ తీసుకొచ్చింద
BCCI | ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్లో భారత్ 1-3 తేడాతో ఓటమిపాలైంది. హెడ్కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్తో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధికారులతో శనివా�
సీఎం రేవంత్రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దయినట్టు సమాచారం. ఆయన ఈ నెల 14న ఆస్ట్రేలియాకు వెళ్లాల్సి ఉన్నది. అక్కడి నుంచి 19న సింగపూర్కు, ఆ తర్వాత దావోస్లో పర్యటించాల్సి ఉన్నది.
Gautam Gambhir | ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో టీమిండియా పాలైంది. ఆ తర్వాత భారత జట్టు ఆటతీరు, హెడ్కోచ్ గౌతమ్ గంభీర్తో పాటు సహాయక సిబ్బంది పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
IND Vs AUS | బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నది. అయితే, ఈ సిరీస్లో బౌలింగ్ భారమంతా మిస్టరీ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపైనే పడుతున్నది. ఈ క్రమంలో మాజీ కోచ్ రవిశ�
Mohammed Shami: షమీ రీ ఎంట్రీపై ఆసక్తి నెలకొన్నది. ప్రస్తుతం అతను రంజీలో రాణించాడు. ఇక సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలోనూ పర్ఫార్మ్ చేస్తున్నాడు. అయితే టీమిండియాతో అతను జతకట్టేందుకు.. బీసీసీఐ పెద్ద డెడ్�
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనకు వచ్చిన భారత జట్టులో ‘నయా వాల్' ఛటేశ్వర్ పుజారా లేకపోవడం ఆతిథ్య జట్టుకు ఎంతో కలిసొస్తుందని ఆసీస్ పేసర్ జోష్ హాజిల్వుడ్ అభిప్రాయపడ�
Sachin Tendulkar | బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నది. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్, మహిళా జట్టు మాజీ కోచ్ వెంకట రామన్ బీసీసీఐకి కీలక సూచనలు చేశారు. టెస్ట్ సిరీస్�
BCCI | స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. 0-3 తేడాతో కివీస్ టీమ్ వైట్వాష్ ఏసింది. దాంతో రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు ఓటమికి అతిపెద్ద కారణం బ్యాట్స్మెన్ ప�
భారత మాజీ క్రికెటర్ యువరాజ్సింగ్ సంచలన విషయాలతో వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. సరిగ్గా 17 ఏండ్ల క్రితం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు జరిగిన ఉదంతాన్ని పాడ్కాస్ట్లో పంచుకున్నాడు.