సైదాపూర్ మండలకేంద్రంలోని కొత్తబస్టాండ్ వద్ద దేశం లో ఆదివాసీలపై జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఈ నెల 24 న వరంగల్లో నిర్వహించే సభ పోస్టర్ను ఆదివాసీ హక్కుల పోరాట సంఘీబావ వేదిక, వివిద ప్రజా సంఘాల ఆధ్వ�
సిరిసిల్ల జిల్లా గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నర్సింగ్ కళాశాల వద్ద సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాని�
సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు చిగురుమామిడి మండల కేంద్రంలో కల్లుగీత కార్మిక సంఘం మండల అధ్యక్షుడు బండారుపల్లి చంద్రం, వివిధ కుల సంఘాలు, పలు పార్టీల నాయకులతో కలిసి సోమవారం ఘనంగా నిర్వహించారు.
అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని శనివారం ఉపాకర్మ నిర్వహించారు. ఇందులో భాగంగా పంచగవ్యము స్వీకరించారు. కాండ రుషుల హోమ
పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అయితరాజపల్లి గ్రామానికి చెందిన లయన్స్ క్లబ్ పూర్వ అధ్యక్షుడు, మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ నాయకులు దీకొండ భూమేష్ కుమార్ కుమారుడు డాక్టర్ అఖిల్ కుమార్ జన్మదినం సందర
విద్యా, ఉద్యోగ రంగంలో రోస్టర్ విధానాన్ని రద్దు చేయాలని, విద్యా ఉద్యోగ రంగంలో సమాన రిజర్వేషన్ కల్పించాలని మాల సంఘం డివిజన్ అధ్యక్షుడు మీర్జాపురం చిన్న సాయన్న డిమాండ్ చేశారు. రోస్టర్ విధానాన్ని నిరసిస్తూ
ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు డ్రగ్స్ నిరోధక అవగాహన కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సారంగాపూర్, బీర్ పుర్ మండలాల్లో సోమవారం మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించారు.
కంటి సమస్యతో బాధపడుతున్న పలువురికి లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని ఆధ్వర్యంలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించారు. గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని ఆర్యవైశ్య భవన్ లో రేకుర్తి కంటి దవాఖాన సౌజన్యంతో శుక్రవారం ఉచి�
జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్ ఆవరణలో పీఆర్టీయూ రాష్ట్ర మహిళా అసోసియేషన్ అధ్యక్షురాలు జమున ఆధ్వర్యంలో ఆషాడ మాస గోరింటాకు ఉత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.
కంటి చూపుతో బాధపడుతూ కంటి ఆపరేషన్లు చేయించుకోలేని స్థితిలో ఉన్న పలువురికి లయన్స్ క్లబ్ చేయూత అందించింది. ఈమేరకు శుక్రవారం గోదావరిఖని లయన్స్ క్లబ్ భవన్లో కరీంనగర్ రేకుర్తి కంటి దవాఖాన సహకారంతో ఉచిత కంట�
ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెరికిట్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ అధ్యక్షతన విద్యార్థులకు ఆన్లైన్ మోసాలపై షీ టీం శ్రీ విగ్నేష్, సుమతి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో దారి మైసమ్మ ఉత్సవాలను ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆటో యజమానులందరూ దారి మైసమ్మ ఆలయం వరకు ఆటోలతో ర్యాలీగా వెళ్లి అక్కడ మైసమ్మకు ప్�
జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో గోరింటాకు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆషాడ మాసం సంద�
మాదాల చారిటబుల్ ట్రస్టు సిసిడి వర్ని ఆధ్వర్యంలో కూనీపూర్ గ్రామంలో ట్రస్ట్ మేనేజర్ ఠాగూర్ చేతుల మీదుగా ఆరో తరగతి నుండి పదో తరగతి విద్యార్థినీ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పంచాయతీ కార్మికులకు శుక్రవార