కంటి సమస్యతో బాధపడుతున్న పలువురికి లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని ఆధ్వర్యంలో ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయించారు. గోదావరిఖని అడ్డగుంటపల్లిలోని ఆర్యవైశ్య భవన్ లో రేకుర్తి కంటి దవాఖాన సౌజన్యంతో శుక్రవారం ఉచి�
జిల్లా కేంద్రంలోని ఓల్డ్ హైస్కూల్ ఆవరణలో పీఆర్టీయూ రాష్ట్ర మహిళా అసోసియేషన్ అధ్యక్షురాలు జమున ఆధ్వర్యంలో ఆషాడ మాస గోరింటాకు ఉత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు.
కంటి చూపుతో బాధపడుతూ కంటి ఆపరేషన్లు చేయించుకోలేని స్థితిలో ఉన్న పలువురికి లయన్స్ క్లబ్ చేయూత అందించింది. ఈమేరకు శుక్రవారం గోదావరిఖని లయన్స్ క్లబ్ భవన్లో కరీంనగర్ రేకుర్తి కంటి దవాఖాన సహకారంతో ఉచిత కంట�
ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెరికిట్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ అధ్యక్షతన విద్యార్థులకు ఆన్లైన్ మోసాలపై షీ టీం శ్రీ విగ్నేష్, సుమతి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు.
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి గ్రామంలో దారి మైసమ్మ ఉత్సవాలను ఆటో యూనియన్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆటో యజమానులందరూ దారి మైసమ్మ ఆలయం వరకు ఆటోలతో ర్యాలీగా వెళ్లి అక్కడ మైసమ్మకు ప్�
జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో గోరింటాకు వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఆషాడ మాసం సంద�
మాదాల చారిటబుల్ ట్రస్టు సిసిడి వర్ని ఆధ్వర్యంలో కూనీపూర్ గ్రామంలో ట్రస్ట్ మేనేజర్ ఠాగూర్ చేతుల మీదుగా ఆరో తరగతి నుండి పదో తరగతి విద్యార్థినీ విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పంచాయతీ కార్మికులకు శుక్రవార
తెలంగాణ ఉద్యమ జేఏసీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ 14వ వర్ధంతి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదిన జంక్షన్ లో గల సర్ విగ్రహానికి తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పూల మాల�
హైదరాబాద్ హుస్సేన్సాగర్ వేదికగా జూలై 16 నుంచి 23 వరకు యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (వైసీహెచ్) ఆధ్వర్యంలో మాన్సూన్ రెగెట్టా చాంపియన్షిప్ జరుగనుంది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) లింగ సమానత్వంలో �
ఓవైపు రాష్ట్ర మంత్రిగా బాధ్యతల్లో బిజీగా ఉన్నా.. మరోవైపు యువత బంగారు భవిష్యత్ కోసం ఆయన చేస్తున్న కృషికి ఫలితం దక్కింది. విలువైన ప్రజా సేవలందిస్తూ కేంద్ర అవార్డులను కైవసం చేసుకుంటూనే చదువు విలువ తెలిసిన
హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత, బహుముఖ ప్రజ్ఞశాలి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా.. హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి టీఆర్ఎస్వీ నాయకులు నివా