కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు నిరుపేద కుటుంబాలకు మంజూరు చేస్తామని చెప్పి, ఇందిరమ్మ కమిటీ అనర్హులను ఎంపిక చేస్తున్నారని, గ్రామంలో అధికారులు స్థానిక కాంగ్రెస్ నాయకులు అర�
భూతగాదాకు సంబంధించిన ఫొటోలను గ్రామ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశాడని ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు కొమురవెల్లి పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తను స్టేషన్కు పిలిపించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు
భూమి పంచాయతీ విషయంలో కేసు నమోదు కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం కేంద్రం లోని పోలీస్ స్టేషన్ లో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం పాల్పడడం కలకలం రేపింది.
అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకునేందుకు పురుగుల మందు డబ్బాతో ఇంటి నుంచి వెళ్లాడు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు 100కు డయల్ చేయడంతో వారు సకాలంలో స్పందించి రైతును పట్టుకొని కుటుంబ సభ్యులకు అప్
కేజీబీవీలో 9వ తరగతి చదువుతున్న యామిని స్టడీ అవర్కు ఆలస్యంగా వచ్చిందనే కోపంతో ఇంగ్లిష్ టీచర్ 3 గంటలపాటు బయట నిల్చోబెట్టిన ఘటన నాగర్కర్నూల్ జిల్లా నాగనూల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Techie Kills Wife | టెక్ ప్రొఫెషనల్ అయిన వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్కేసులో ఉంచాడు. ఇంటి నుంచి పారిపోయి సొంత రాష్ట్రానికి చేరుకున్నాడు. అక్కడ ఆత్మహత్యకు యత్నించాడు.
అధికారుల వేధింపులు భరించలేక ఓ రైతు ఆత్మహత్యకు యత్నించిన ఘటన నిర్మల్ జిల్లాలో చోటుచేసుకున్నది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు.. లక్ష్మణచాంద మండలం పొట్టపల్లి(కే) గ్రామానికి చెందిన తొడిశెట్టి భూమన్న 30 ఏండ్
Peddapalli | ఆర్టీవో అధికారుల నుంచి లంచాల వేధింపులు తాళలేక శనివారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్టీవో కార్యాలయం ఆవరణలో బసంత్నగర్కు చెందిన లారీ ఓనర్ అనిల్ కుమార్గౌడ్ లారీ ఎక్కి విద్యుత్ తీగలను తాకి అ
ములు గు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం లో గురువారం చేపట్టిన గ్రామ సభ కుమ్మరి నాగేశ్వర్రావు (నాగయ్య) ప్రాణం మీదుకు తెచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని తీవ్ర మనస్తాపం చెం�
Suryapet | రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి.