భీమేశ్వర ఆలయం వద్ద చిరు వ్యాపారం చేసుకునే తనను కమీషన్ కావాలని పోలీసులు వేధిస్తున్నందునే ఆత్మహత్యయత్నం చేసుకున్నానని బాధితుడు తాళ్లపల్లి రాజు పేర్కొన్నారు.
Doctor Family Suicide | ఏపీలోని పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. ఓ డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా భార్య, మూడేళ్ల చిన్నారి మృతి చెందిన విషాదఘటన నరసారావుపేట లాడ్జీలో జరిగింది .
భువనగిరి మండలం తుకాపురంలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. తల్లి కుమార్తెను హత్య చేసి అనంతరం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Farmer Attempts Suicide | అక్షర దోషం కారణంగా ఓటరు జాబితా నుంచి పేరు తొలగిస్తారన్న భయంతో ఒక రైతు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎలక్షన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) చేప�
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరుల అక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నందుకు కాంగ్రెస్ నాయకులు, పోలీసులు కలిసి తనను అనేక రకాలుగా వేధిస్తున్నార
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇల్లు నిరుపేద కుటుంబాలకు మంజూరు చేస్తామని చెప్పి, ఇందిరమ్మ కమిటీ అనర్హులను ఎంపిక చేస్తున్నారని, గ్రామంలో అధికారులు స్థానిక కాంగ్రెస్ నాయకులు అర�
భూతగాదాకు సంబంధించిన ఫొటోలను గ్రామ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశాడని ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు కొమురవెల్లి పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తను స్టేషన్కు పిలిపించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు
భూమి పంచాయతీ విషయంలో కేసు నమోదు కావడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం కేంద్రం లోని పోలీస్ స్టేషన్ లో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యాయత్నం పాల్పడడం కలకలం రేపింది.