ములు గు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం లో గురువారం చేపట్టిన గ్రామ సభ కుమ్మరి నాగేశ్వర్రావు (నాగయ్య) ప్రాణం మీదుకు తెచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల జాబితాలో తన పేరు లేదని తీవ్ర మనస్తాపం చెం�
Suryapet | రాష్ట్రంలోని గురుకులాల్లో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థుల ప్రాణాలు పిట్టల్లా రాలిపోతున్నాయి.
ఐకేపీ కేంద్రంలో కొనుగోలు చేసిన ధాన్యం బాగాలేదని మిల్లర్లు దిగుమతి చేసుకోకుండా వెనక్కి పంపడంతో మనస్తాపం చెందిన రైతు దంపతులు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించారు.
Sangareddy | ఇంటిగ్రేటెడ్ బాలికల వసతిగృహం భవనం పై నుంకి దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. హాస్టల్ సిబ్బంది గాయపడిన మాధవిని చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ఏరియా దవాఖానకు తరలించారు.
Human Sacrifice | ఒక వ్యక్తి త్రిశూలంతో తన బామ్మను చంపాడు. ఇంటి పక్కనే ఉన్న శివాలయంలోని శివలింగానికి ఆమె రక్తాన్ని అర్పించాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి అదే త్రిశూలంతో పొడుచుకుని ఆత్మహత్యకు యత్నించాడు. మూఢ నమ్మకాల వల్ల
లక్నో: రైతులు, చిరు వ్యాపారులకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రేయోభిలాషి కాదని ఒక వ్యాపారి ఆరోపించారు. ఫేస్బుక్ లైవ్లో ఆత్మహత్యాయత్నం చేశారు. గురువారం తొలి దశ పోలింగ్ జరుగనున్న ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన జరిగిం