బండ్లగూడ : కుంటుంబ కలహలతో బావపై బామ్మర్థులు దాడి చేసిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…చింతల్ మెట్ హసన్నగర్కు చెందిన అక్రమ్ కు బార్క�
మెహిదీపట్నం : తాగడానికి డబ్బులు ఇస్తావా లేదా అని ఓ తాగుబోతు బ్లేడ్తో ఓ వ్యక్తిపై దాడి చేసి గాయ పరచిన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా�
అమరావతి : కడప కలెక్టరేట్లో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. దీంతో అక్కడికి వచ్చిన వారు కొంత సేపు బెదిరిపోయారు. మురళీకృష్ణ అనే వ్యక్తి కలెక్టరేట్లో కత్తితో చొరబడి కార్యాలయం ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేశాడు
బడంగ్పేట : బీజేపీ పార్టీ విధానాలు నచ్చక టీఆర్ఎస్ పార్టీలో చేరిన మీర్పేట కార్పొరేటర్ నంద కుమార్ ఇంటి పై కాషాయ మూకలు కోడి గుడ్లు, రాళ్లతో దాడికి పాల్పడారు. బీజేపీ పార్టీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధ�
అమరావతి : చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. ఏనుగు దాడిలో ఒకరు మృతి చెందిన సంఘటన జిల్లాలోని పెద్ద పంజాని మండలం పెనుగొలకల గ్రామంలో విషాదం నింపింది. అడవిలో కట్టెల సేకరణకు వెళ్లిన బంగారప్ప(45) అనే వ్యక్తిపై ఏనుగ
అమరావతి : వైసీపీ నాయకుడు సుబ్బారావు గుప్తాపై అదే పార్టీకి చెందిన మంత్రి బాలినేని అనుచరుడు సుభానీ దాడి చేయడం పట్ల ఏపీలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ
అమరావతి : ఏపీలో మద్యం బాబుల ఆగడాలు మితిమీరుతున్నాయి. మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తున్న వ్యక్తిని పట్టుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్పై దాడి చేసిన సంఘటన కృష్ణా జిల్లా మచిలిపట్నంలో చోటు చేసుకుంది. కృష�
బంజారాహిల్స్ : రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిపై అకారణంగా దాడికి పాల్పడడంతో పాటు ఇదేంటని నిలదీసినందుకు అతడి సోదరుడిని కూడా చితకబాదిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుం
మన్సూరాబాద్ : యువతిపై పలుమార్లు కత్తితో పొడిచి దారుణానికి ఒడిగట్టిన ప్రేమోన్మోదిని పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్లు ఎల్బీన�
పాట్నా: ఒక వ్యక్తి రోడ్డు మధ్యలో బైక్ పార్క్ చేశాడు. బైక్ను అక్కడి నుంచి తీయమని అడిగిన ట్రాఫిక్ పోలీస్పై అతడు దాడి చేశాడు. బీహార్లోని జెహనాబాద్లో ఈ ఘటన జరిగింది. ఒక వ్యక్తి రోడ్డు మధ్యలో బైక్ను ని�
వెంగళరావునగర్ : సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇంటి పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరి పారిపోయారు. బుధవారం ఆర్ధరాత్రి 2 గంటల సమయంలో ఎల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటి పై ఇటుకలు, రాళ్లతో దాడి చేయడంతో పాటు
తిరువనంతపురం: కారులో ఫుడ్ తింటున్నందుకు తల్లీ, కుమారులపై ఒక వ్యక్తి దాడి చేశాడు. కేరళలోని కొల్లం జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆగస్ట్ 30న పరవూర్ బీచ్ సమీపంలో రద్దీగా ఉన్న రోడ్డు పక్కన నిలిపిన కారులో 44 ఏండ్ల మహి
న్యూఢిల్లీ: రాజ్యసభలో బుధవారం మహిళా ఎంపీలపై దాడి చేసిన విధానాన్ని తాను ఎప్పుడూ చూడలేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. తన 55 సంవత్సరాల పార్లమెంటరీ కెరీర్లో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరుగలేదని చెప్పారు. బయట