అమరావతి : చిత్తూరు జిల్లాలో ఘోరం జరిగింది. ఏనుగు దాడిలో ఒకరు మృతి చెందిన సంఘటన జిల్లాలోని పెద్ద పంజాని మండలం పెనుగొలకల గ్రామంలో విషాదం నింపింది. అడవిలో కట్టెల సేకరణకు వెళ్లిన బంగారప్ప(45) అనే వ్యక్తిపై ఏనుగ
అమరావతి : వైసీపీ నాయకుడు సుబ్బారావు గుప్తాపై అదే పార్టీకి చెందిన మంత్రి బాలినేని అనుచరుడు సుభానీ దాడి చేయడం పట్ల ఏపీలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ
అమరావతి : ఏపీలో మద్యం బాబుల ఆగడాలు మితిమీరుతున్నాయి. మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తున్న వ్యక్తిని పట్టుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్పై దాడి చేసిన సంఘటన కృష్ణా జిల్లా మచిలిపట్నంలో చోటు చేసుకుంది. కృష�
బంజారాహిల్స్ : రోడ్డుమీద నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిపై అకారణంగా దాడికి పాల్పడడంతో పాటు ఇదేంటని నిలదీసినందుకు అతడి సోదరుడిని కూడా చితకబాదిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుం
మన్సూరాబాద్ : యువతిపై పలుమార్లు కత్తితో పొడిచి దారుణానికి ఒడిగట్టిన ప్రేమోన్మోదిని పోలీసులు రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరు పరిచారు. నిందితుడికి కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించినట్లు ఎల్బీన�
పాట్నా: ఒక వ్యక్తి రోడ్డు మధ్యలో బైక్ పార్క్ చేశాడు. బైక్ను అక్కడి నుంచి తీయమని అడిగిన ట్రాఫిక్ పోలీస్పై అతడు దాడి చేశాడు. బీహార్లోని జెహనాబాద్లో ఈ ఘటన జరిగింది. ఒక వ్యక్తి రోడ్డు మధ్యలో బైక్ను ని�
వెంగళరావునగర్ : సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఇంటి పై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరి పారిపోయారు. బుధవారం ఆర్ధరాత్రి 2 గంటల సమయంలో ఎల్లారెడ్డిగూడలోని పోసాని ఇంటి పై ఇటుకలు, రాళ్లతో దాడి చేయడంతో పాటు
తిరువనంతపురం: కారులో ఫుడ్ తింటున్నందుకు తల్లీ, కుమారులపై ఒక వ్యక్తి దాడి చేశాడు. కేరళలోని కొల్లం జిల్లాలో ఈ ఘటన జరిగింది. ఆగస్ట్ 30న పరవూర్ బీచ్ సమీపంలో రద్దీగా ఉన్న రోడ్డు పక్కన నిలిపిన కారులో 44 ఏండ్ల మహి
న్యూఢిల్లీ: రాజ్యసభలో బుధవారం మహిళా ఎంపీలపై దాడి చేసిన విధానాన్ని తాను ఎప్పుడూ చూడలేదని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అన్నారు. తన 55 సంవత్సరాల పార్లమెంటరీ కెరీర్లో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరుగలేదని చెప్పారు. బయట
ముంబై: పట్టపగలు అందరూ చూస్తుండగానే ఒక న్యాయవాదిపై కొందరు వ్యక్తులు కత్తులు, ఇనుప రాడ్లతో దాడి చేశారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఆదివారం ఈ ఘటన జరిగింది. దాహిసర్ ప్రాంతానికి కారులో వచ్చిన న్యాయవాదిపై సు�
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకుడు భూపేశ్ అగర్వాల్, ఆ పార్టీకి చెందిన స్థానిక నేతలపై రైతులు దాడి చేశారు. పాటియాలా జిల్లాలోని రాజ్పురాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అయితే పోలీసులే దగ్గరుండ�
బెంగాల్లో బీజేపీ కార్యకర్తల పరామర్శకు వెళ్లిన మురళీధరన్ బృందంపై రాళ్లు మంత్రి కారు ధ్వంసం, డ్రైవర్కు గాయాలు తృణమూల్ గూండాల పనేనన్న మంత్రి బెంగాల్లో హింసాకాండపై కేంద్ర కమిటీ గవర్నర్ జగ్దీప్ను �