Nisith Pramanik | కేంద్ర మంత్రి నిసిత్ ప్రమాణిక్ శనివారం స్థానిక బీజేపీ కార్యాలయానికి వెళ్తుండగా ఆయన కాన్వాయ్పై దాడి జరిగింది. స్థానికులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. కేంద్ర మంత్రి నిసిత్ కాన్వాయ్పైకి కొంద�
ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఇంటిపై దుండగులు రాళ్ల దాడికిపాల్పడ్డారు. ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఉన్న తన ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారని, దీంతో కిటికీల అద�
Biplab Deb | త్రిపుర మాజీ సీఎం, బీజేపీ ఎంపీ బిప్లబ్ దేవ్ (Biplab Deb) ఇంటిపై దుండగులు దాడికి పాల్పడ్డారు. ఉదయ్పూర్లోని బిప్లబ్ దేవ్ ఇంట్లో ఆయన తండ్రి సంవత్సరికంలో భాగంగా ఏటా యజ్ఞయాగాదులు
ఈఎంఐ చెల్లించకపోవడంపై వారి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆగ్రహించిన సురేంద్ర పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్లో ఒక జగ్గు తీసుకుని కాగుతున్న నూనెను నింపి నవీన్ కుమార్, కుల్దీప్పై పోశాడు.
Elephants | అస్సాం రాష్ట్రం గోల్పరా ప్రాంతంలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. అడవిలో నుంచి వచ్చిన గజరాజుల గంపు రహదారిపై వెళ్తున్న ప్రయాణికులపైకి దూసుకొచ్చి దాడి చేసింది. ఈ దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయ
లఖింపూర్ ఖేరీ కేసులో సాక్షులైన ప్రబ్జ్యోత్ సింగ్, అతడి తమ్ముడు సర్వజీత్ సింగ్ ఒక వేడుకకు వెళ్తుండగా కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడైన ఆశిష్ మిశ్రా అనుచరులు కత్తులతో దాడి చేశారు.
స్థానిక డ్రగ్ మాఫియాతో సంబంధం ఉన్న సుమారు 20 మందికిపైగా విద్యార్థులు ఆమెతోపాటు పోలీస్ ఇన్స్పెక్టర్ విబిన్పై దాడి చేశారు. పలు వాహనాలు ధ్వంసం చేశారు. ఈ దాడిలో అపర్ణ స్పృహ కోల్పోయింది.
Tenkasi | తమిళనాడులోని తెన్కాశిలో (Tenkasi) ఎలుగుబంటి హల్చల్ చేసింది. ముగ్గురు వ్యక్తులపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. తెన్కాశి జిల్లాలోని కరుతిలింగపురం గ్రామానికి చెందిన వైకుంఠమణి
జమీలా బాను కేకలు వేయడంతో స్థానికులు పరుగున అక్కడకు వచ్చారు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు వారు ప్రయత్నించారు. అయితే ఆ వ్యక్తి కొడవలిని అక్కడ వదిలేసి పారిపోయాడు.
వాషింగ్టన్: రచయిత సల్మాన్ రష్డీపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అమెరికాలోని న్యూయార్క్లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం చౌటౌక్వా సంస్థలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ రష్డీ, ప్రసంగించేందు�
జైపూర్: రాజస్థాన్లోని ఉదయ్పూర్కు చెందిన టైలర్ కన్హయ్య లాల్ తల నరికి దారుణంగా హత్య చేసిన కిల్లర్స్పై కోర్టు వద్ద జనం దాడి చేశారు. నిందితుల దుస్తులు చింపేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హంతకులను
తిరువనంతపురం: కేరళలోని వాయనాడ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అక్కడి సిబ్బందిని కొట్టడంతోపాటు ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కల్పేటల�
సికింద్రాబాద్ : ఆర్టీసీ బస్సు చౌరస్తాలో మలుపుతిప్పే క్రమంలో హారన్ కొట్టినందువల్ల కారులో కూర్చున్న తమ యజమానురాలు భయపడిందంటూ ఓ కారు డ్రైవరు బస్సు డ్రైవర్పై చేయిచేసుకోవడమే కాకుండా బస్సు అద్దాన్ని ధ్�