స్థానిక డ్రగ్ మాఫియాతో సంబంధం ఉన్న సుమారు 20 మందికిపైగా విద్యార్థులు ఆమెతోపాటు పోలీస్ ఇన్స్పెక్టర్ విబిన్పై దాడి చేశారు. పలు వాహనాలు ధ్వంసం చేశారు. ఈ దాడిలో అపర్ణ స్పృహ కోల్పోయింది.
Tenkasi | తమిళనాడులోని తెన్కాశిలో (Tenkasi) ఎలుగుబంటి హల్చల్ చేసింది. ముగ్గురు వ్యక్తులపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. తెన్కాశి జిల్లాలోని కరుతిలింగపురం గ్రామానికి చెందిన వైకుంఠమణి
జమీలా బాను కేకలు వేయడంతో స్థానికులు పరుగున అక్కడకు వచ్చారు. దాడి చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు వారు ప్రయత్నించారు. అయితే ఆ వ్యక్తి కొడవలిని అక్కడ వదిలేసి పారిపోయాడు.
వాషింగ్టన్: రచయిత సల్మాన్ రష్డీపై ఒక వ్యక్తి కత్తితో దాడి చేశాడు. అమెరికాలోని న్యూయార్క్లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం చౌటౌక్వా సంస్థలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సల్మాన్ రష్డీ, ప్రసంగించేందు�
జైపూర్: రాజస్థాన్లోని ఉదయ్పూర్కు చెందిన టైలర్ కన్హయ్య లాల్ తల నరికి దారుణంగా హత్య చేసిన కిల్లర్స్పై కోర్టు వద్ద జనం దాడి చేశారు. నిందితుల దుస్తులు చింపేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హంతకులను
తిరువనంతపురం: కేరళలోని వాయనాడ్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కార్యాలయంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. అక్కడి సిబ్బందిని కొట్టడంతోపాటు ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు కల్పేటల�
సికింద్రాబాద్ : ఆర్టీసీ బస్సు చౌరస్తాలో మలుపుతిప్పే క్రమంలో హారన్ కొట్టినందువల్ల కారులో కూర్చున్న తమ యజమానురాలు భయపడిందంటూ ఓ కారు డ్రైవరు బస్సు డ్రైవర్పై చేయిచేసుకోవడమే కాకుండా బస్సు అద్దాన్ని ధ్�
బండ్లగూడ : కుంటుంబ కలహలతో బావపై బామ్మర్థులు దాడి చేసిన సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…చింతల్ మెట్ హసన్నగర్కు చెందిన అక్రమ్ కు బార్క�
మెహిదీపట్నం : తాగడానికి డబ్బులు ఇస్తావా లేదా అని ఓ తాగుబోతు బ్లేడ్తో ఓ వ్యక్తిపై దాడి చేసి గాయ పరచిన సంఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా�
అమరావతి : కడప కలెక్టరేట్లో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. దీంతో అక్కడికి వచ్చిన వారు కొంత సేపు బెదిరిపోయారు. మురళీకృష్ణ అనే వ్యక్తి కలెక్టరేట్లో కత్తితో చొరబడి కార్యాలయం ప్రధాన ద్వారాన్ని ధ్వంసం చేశాడు
బడంగ్పేట : బీజేపీ పార్టీ విధానాలు నచ్చక టీఆర్ఎస్ పార్టీలో చేరిన మీర్పేట కార్పొరేటర్ నంద కుమార్ ఇంటి పై కాషాయ మూకలు కోడి గుడ్లు, రాళ్లతో దాడికి పాల్పడారు. బీజేపీ పార్టీ చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధ�