Baboons | చిన్న నుంచి పెద్దల వరకు ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. కొండముచ్చులు ఇండ్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ ఇండ్లలోకి చొరబడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు.
Arrest | తాండూర్ ఐబీలో పది రోజుల క్రితం జరిగిన తోపులాటలో ఓ వ్యక్తిపై దాడి చేసిన యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తాండూర్ ఎస్సై డీ కిరణ్ కుమార్ తెలిపారు.
Ex Counsellor Attack | కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ పద్మారావు కాలనీ వాసులను బూతులు తిడుతూ స్టేజ్పై నుండి దిగి అనుచరులతో కలిసి పిడి గుద్దుల వర్షం కురిపించాడు.
రాజ్ కుమార్ అనే వ్యక్తిపై దాడి చేసిన పద్మారావు.. అడ్డు వచ్చిన
బాలికను పెండ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితునికి 21ఏండ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ గురువారం నల్లగొండ జిల్లా రెండో అదనపు న్యాయమూర్తి, ఎస్సీ, ఎస్టీ కోర్టు, పోక్సో కోర్టు న్
TDP leaders violence | ఏపీలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. ఆసుపత్రిలో బాధితుడిపై దాడికి పాల్పడ్డ టీడీపీ నాయకులను అడ్డుకోవడంతో డాక్టర్ , వైద్య సిబ్బంది పై వారు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
భార్యపై అనుమానంతో కత్తితో దాడి చేసిన సంఘటన మధిర (Madhira) మండలంలోని మాటూరులో చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన
చిల్ల సూర్యనారాయణ, సాయి నాగలక్ష్మి భార్యాభర్తలు.
కోరుట్ల పట్టణంలోని తాళ్ళ చెరువు సమీపంలో విధి నిర్వహణలో ఉన్న బ్లూ కోల్ట్ సిబ్బందిపై ఆకతాయిలు దాడికి పాల్పడిన ఘటన మంగళ వారం జరిగింది..కోరుట్ల ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని తాళ�
భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా ఆళ్లపల్లి మండలం భూసరాయిలో దారుణం చోటుచేసుకున్నది. మంత్రాల నెపంతో మడకం బీడ అలియాస్ రాజు అనే వ్యక్తిపై గ్రామస్థులు దాడిచేశారు.
Murder Attempt | ఇప్పపెల్లి గ్రామ శివారులో పలువురు రైతుల వ్యవసాయ భూముల రోడ్డును రాజం కబ్జా చేసిన విషయంలో వివాదం జరుగుతుంది. బుధవారం ఉదయం మోత్కూరు పెద్ద భూమయ్య పని నిమిత్తం గ్రామ శివారులోకి వెళుతుండగా.. ముస్కెం రాజ�
Religious Activities | మెదక్ జిల్లా హవేళీ ఘన్పూర్ బూర్గుపల్లి ఉన్నత పాఠశాలలో గిరిజన టీచర్ డాక్టర్ నరేందర్ నాయక్పై దాడి చేసిన బీజేవైఎం దుండగులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, పాఠశాలలోకి మనువాదుల చొ
మా కొడుకుపై దాడి చేసిన వారికి అండగా జూబ్లీహిల్స్కు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు ఉన్నారని రహ్మత్నగర్ డివిజన్ లక్ష్మీనరసింహనగర్కు చెందిన దగ్గుబాటి రాంబాబు, కనకదుర్గ దంపతులు ఆరోపించారు.