ఇంట్లో నిద్రిస్తున్న భర్తపై భార్య మరుగుతున్న నూనెతో దాడి చేసింది. కాలిన గాయాలపై కారం పొడి చల్లింది. దవాఖాన ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణ�
సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై (CJI BR Gavai) ఓ న్యాయవాది దాడికి యత్నించటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు. దేశంలో అసహనం అత్యున్�
గోదావరిఖనికి చెందిన న్యాయవాది గూళ్ల రమేష్పై దాడి జరిగిన సంఘటనకు నిరసనగా సోమవారం గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. స్థానిక కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం న్యాయ
Attack | జూబ్లీహిల్స్ ఉపఎన్నికల (Jublihills Bye Elections) ప్రచారం సందర్భంగా NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి మహిళలను వివస్త్రలను చేసి దారుణంగా కొట్టారు. గత మంగళవారం మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన సందర్భంగా ఈ దాడి జరిగి�
Massive Bear Attacks | కార్లు నిలిపిన పార్కింగ్ ప్రాంతం వద్దకు పెద్ద ఎలుగుబంటి వచ్చింది. అక్కడున్న జనంపై అది దాడి చేసింది. గాయపడిన ఒక వృద్ధురాలు మరణించింది. ఈ నేపథ్యంలో ఆ ఎలుగుబంటిని కాల్చి చంపారు.
Attack On Assam Rifles Convoy | మణిపూర్లో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్పై దాడి జరిగింది. ఒక వాహనంలో ఉన్న వ్యక్తులు భద్రతా సిబ్బంది కాన్వాయ్పై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు.
Baboons | చిన్న నుంచి పెద్దల వరకు ఇళ్లలోంచి బయటికి రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. కొండముచ్చులు ఇండ్లపై గుంపులు గుంపులుగా తిరుగుతూ ఇండ్లలోకి చొరబడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాయన్నారు.
Arrest | తాండూర్ ఐబీలో పది రోజుల క్రితం జరిగిన తోపులాటలో ఓ వ్యక్తిపై దాడి చేసిన యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తాండూర్ ఎస్సై డీ కిరణ్ కుమార్ తెలిపారు.
Ex Counsellor Attack | కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ పద్మారావు కాలనీ వాసులను బూతులు తిడుతూ స్టేజ్పై నుండి దిగి అనుచరులతో కలిసి పిడి గుద్దుల వర్షం కురిపించాడు.
రాజ్ కుమార్ అనే వ్యక్తిపై దాడి చేసిన పద్మారావు.. అడ్డు వచ్చిన
బాలికను పెండ్లి చేసుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితునికి 21ఏండ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ గురువారం నల్లగొండ జిల్లా రెండో అదనపు న్యాయమూర్తి, ఎస్సీ, ఎస్టీ కోర్టు, పోక్సో కోర్టు న్
TDP leaders violence | ఏపీలో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. ఆసుపత్రిలో బాధితుడిపై దాడికి పాల్పడ్డ టీడీపీ నాయకులను అడ్డుకోవడంతో డాక్టర్ , వైద్య సిబ్బంది పై వారు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు.
భార్యపై అనుమానంతో కత్తితో దాడి చేసిన సంఘటన మధిర (Madhira) మండలంలోని మాటూరులో చోటుచేసుకుంది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన
చిల్ల సూర్యనారాయణ, సాయి నాగలక్ష్మి భార్యాభర్తలు.
కోరుట్ల పట్టణంలోని తాళ్ళ చెరువు సమీపంలో విధి నిర్వహణలో ఉన్న బ్లూ కోల్ట్ సిబ్బందిపై ఆకతాయిలు దాడికి పాల్పడిన ఘటన మంగళ వారం జరిగింది..కోరుట్ల ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని తాళ�