శబరిమల యాత్రలో (Sabarimala Yathra) భాగంగా తమిళనాడులోని పళని సుబ్రమణ్య స్వామి దర్శనానికి వెళ్లిన ఓ తెలుగు భక్తుడిపై దాడి ఉద్రిక్తతకు దారితీసింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ అయ్యప్ప స్వాములు ధర్నాకు దిగారు.
నిర్మల్ కోర్టు ప్రాంగణంలో న్యాయవాది పుట్ట అనిల్ కుమార్ పై పోలీస్ దాడిని నిరసిస్తూ కోరుట్ల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు.
Congress Leaders Attack | నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని నార్లాపూర్ సెక్షన్ ఏరియా ఒట్టిమాకుల గుంట అడవి ప్రాంతంలో కాంగ్రెస్ నాయకులు అటవి అధికారులపై దాడులకు పాల్పడ్డారు.
Arrest | జర్నలిస్టు ఇంటిపై దాడి చేసి ఇంటి అద్దాలు పగలగొట్టడంతోపాటు జర్నలిస్టును తీవ్రంగా కొట్టారు. జర్నలిస్ట్ పై దాడి సంఘటన పోలీసులు ముందు జరిగినా కఠిన చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.
Attack | రౌడీ షీటర్, మరో దుండగుడు అందరూ చూస్తుండగానే కత్తితో రోషన్ అనే యువకుడిపై దాడి చేశారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో హత్యాయత్నానికి పాల్పడినట్లుపోలీసులు అనుమానిస్తున్నారు.
Challa Venkateswar Reddy | నమస్తే తెలంగాణ వరంగల్ యూనిట్ కార్యాలయంపై దాడికి యత్నించిన వారిని కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు చల్లా వెంకటేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు.
ఇంట్లో నిద్రిస్తున్న భర్తపై భార్య మరుగుతున్న నూనెతో దాడి చేసింది. కాలిన గాయాలపై కారం పొడి చల్లింది. దవాఖాన ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణ�
సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్పై (CJI BR Gavai) ఓ న్యాయవాది దాడికి యత్నించటాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్రంగా ఖండించారు. దేశంలో అసహనం అత్యున్�
గోదావరిఖనికి చెందిన న్యాయవాది గూళ్ల రమేష్పై దాడి జరిగిన సంఘటనకు నిరసనగా సోమవారం గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆందోళనకు దిగారు. స్థానిక కోర్టు ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం న్యాయ
Attack | జూబ్లీహిల్స్ ఉపఎన్నికల (Jublihills Bye Elections) ప్రచారం సందర్భంగా NSUI రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి మహిళలను వివస్త్రలను చేసి దారుణంగా కొట్టారు. గత మంగళవారం మంత్రి వివేక్ వెంకటస్వామి పర్యటన సందర్భంగా ఈ దాడి జరిగి�
Massive Bear Attacks | కార్లు నిలిపిన పార్కింగ్ ప్రాంతం వద్దకు పెద్ద ఎలుగుబంటి వచ్చింది. అక్కడున్న జనంపై అది దాడి చేసింది. గాయపడిన ఒక వృద్ధురాలు మరణించింది. ఈ నేపథ్యంలో ఆ ఎలుగుబంటిని కాల్చి చంపారు.
Attack On Assam Rifles Convoy | మణిపూర్లో అస్సాం రైఫిల్స్ కాన్వాయ్పై దాడి జరిగింది. ఒక వాహనంలో ఉన్న వ్యక్తులు భద్రతా సిబ్బంది కాన్వాయ్పై కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు.