Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కాన్వాయ్పై దాడి జరిగింది. నిరసనకారులు ఆమె వాహనంపై రాళ్లు, చెప్పులు విసరడంతో పాటు బురద చల్లారు. అయితే ఈ దాడిలో తన ప్రాణాలు పోయేవన�
MLA Naini Rajender Reddy | ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ముఖ్య అనుచరుడు, 30వ డివిజన్ కార్పొరేటర్ క్యాండిడేట్ అయిన బొంత సారంగపాణి పేదల స్థలాన్ని కబ్జా చేయడమే కాకుండా వారిపై దాడికి దిగిన వీడియో పేదలపై కాంగ్రెస్ నేతల దౌ
Sand Mafia Attacks | అధికార పార్టీ అండదండలతో కృష్ణా నదిలో ఇసుక దందా చేస్తున్న మాఫియా గుట్టు రట్టు చేసేందుకు వెళ్లిన నమస్తే తెలంగాణ మాగనూరు విలేకరి రాము , ఫోటోగ్రాఫర్పై కాంగ్రెస్ నాయకులు దాడికి పాల్పడ్డారు.
మండలంలోని విలాసాగర్ గ్రామానికి చెందిన ఇసుకాసురులు బరితెగించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కూర పెళ్లి శివారులో ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ లో సిబ్బందిపై అర్ధరాత్రి మద్యం సేవించిన ఇసుక అక్రమార్కు�
Attack | సర్జఖాన్ పేట గ్రామానికి చెందిన కుమ్మరి చిన్మయ్య తన ఇంటి దగ్గర ఉన్న చెత్తను తీసి అక్కడే కాల్చి వేయగా అటుగా వెళ్తున్న గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత శెట్టి శివకుమార్ మద్యం మత్తులో విచక్షణ మరిచి వృద్ద�
Women | ఓ మహిళ కడుపునొప్పి ఉందంటూ ఎల్బీ నగర్ హాస్పిటల్లోని అత్యవసర విభాగంలో చేరింది. ప్రాథమిక చికిత్సనందించిన డాక్టర్లు ఆమెకు పరీక్షలు నిర్వహించి ఎలాంటి అనారోగ్య సమస్య లేదని తెలియజేశారు.
బూర్గంపహాడ్ మండలం సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద అక్రమంగా ఇసుక రవాణా జరుగుతుందన్న సమాచారంతో గ్రామానికి చెందిన బీసీ కాలనీవాసులు లారీలను అడ్డుకున్న సంఘటన ఆదివారం చోటుచేసుకుంది.
Attack | చెట్ల కొమ్మల తొలగింపు విషయంలో రెండు డిపార్ట్మెంట్ల మధ్య మొదలైన గొడవ, మాట మాట పెరిగి రోడ్డుపై కొట్టుకునే వరకు వెళ్లింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్లో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యలో టీఎంస�
కరీంనగర్ బీఆర్ఎస్ క్యాంపు కార్యాలయంలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ సందర్భంలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అనుచరులు, బీజేపీ కార్యకర్తలు క్యాంప్ కార్యాలయం పై దాడికి పాల్పడ�
సంగారెడ్డి జిల్లా బీరంగూడలో దారుణం జరిగింది. 10 రూపాయలకు సాంబార్ ఇవ్వలేదని కర్రీపాయింట్లో ఓ తాగుబోతు గొడవకు దిగాడు. ఆగ్రహంతో తల్వార్ తీసుకుని వారిపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.