భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా ఆళ్లపల్లి మండలం భూసరాయిలో దారుణం చోటుచేసుకున్నది. మంత్రాల నెపంతో మడకం బీడ అలియాస్ రాజు అనే వ్యక్తిపై గ్రామస్థులు దాడిచేశారు.
Murder Attempt | ఇప్పపెల్లి గ్రామ శివారులో పలువురు రైతుల వ్యవసాయ భూముల రోడ్డును రాజం కబ్జా చేసిన విషయంలో వివాదం జరుగుతుంది. బుధవారం ఉదయం మోత్కూరు పెద్ద భూమయ్య పని నిమిత్తం గ్రామ శివారులోకి వెళుతుండగా.. ముస్కెం రాజ�
Religious Activities | మెదక్ జిల్లా హవేళీ ఘన్పూర్ బూర్గుపల్లి ఉన్నత పాఠశాలలో గిరిజన టీచర్ డాక్టర్ నరేందర్ నాయక్పై దాడి చేసిన బీజేవైఎం దుండగులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, పాఠశాలలోకి మనువాదుల చొ
మా కొడుకుపై దాడి చేసిన వారికి అండగా జూబ్లీహిల్స్కు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు ఉన్నారని రహ్మత్నగర్ డివిజన్ లక్ష్మీనరసింహనగర్కు చెందిన దగ్గుబాటి రాంబాబు, కనకదుర్గ దంపతులు ఆరోపించారు.
మెట్పల్లిలో వీధి కుక్కలు (Stray Dogs) వీరంగం సృష్టించారు. స్కూల్కు వెళ్తున్న విద్యార్థులపై దాడికి చేశాయి. దీంతో పది మంది చిన్నారులు గాయపడ్డారు. పట్టణంలోని బోయవాడలో ఉన్న కాన్వెంట్ హై స్కూల్కు విద్యార్థులు వ�
BrahMos Attack | ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ప్రయోగించిన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణిపై పాకిస్థాన్ ఆర్మీ స్పందించడానికి ఎలాంటి సమయం లేకపోయింది. పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సలహాదారు రాణా సనావుల్లా ఈ
ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుందన్న అనుమానాలతో అమెరికా నగరాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. న్యూయార్క్, వాషింగ్టన్ సహా ముఖ్యమైన నగరాల్లో అదనపు బలగాల్ని మోహరిస్తున్నారు. సాంస్కృతికంగా, మతపరంగా, దౌత్యపరంగ�
హనుమకొండ జిల్లా శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామంలో విద్యుత్తు విజిలెన్స్ అధికారిపై కాంగ్రెస్ నాయకుడు దాడికి పాల్పడ్డాడు. కాంగ్రెస్ నాయకుడు ఆకుతోట సమ్మిరెడ్డి ఇంట్లో విద్యుత్తు చౌ ర్యం జరుగుతున్నట
నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ (Veldanda) మండల కేంద్రంలో చర్చి సమీపంలో ఉండే జంగిలి ఆంధ్రయ్య అనే వ్యక్తి పై వీధి కుక్కలు దాడి చేశాయి. రాత్రి ఆరు బయట నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా దాదాపు 10కి పైగా వీధి కుక్కలు ఆయన �
కోరుట్లలో (Korutla) తండ్రి, కొడుకులు కత్తులతో దాడిచేసుకున్నారు. దీంతో ఇరువురు తీవ్రంగా గాయపడటంతో కుటుంబ సభ్యులు వారిని దవాఖానకు తరలించారు. ఆన్లైన్ గేమ్స్కు బానిస అయిన కుమారుడు (37) అప్పులపాలయ్యాడు.
మహాదేవపూర్ మండల పరిధిలోని అంబటిపల్లి గ్రామంలో ఉన్న మేడిగడ్డ లక్ష్మీ బారేజ్ (Lakshmi Barrage) వద్ద సెక్యూరిటీ గార్డ్పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్ర చెందిన ఓ వ్యక్తి తన వాహనంలో మేడిగడ్డ �
bar clash | రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో పవన్ కుమార్ , అతని స్నేహితుడు రిషికేశ్ ఎలియాస్ నానితో కలిసి రామంతపూర్ లోని గుడ్ డే బార్లో రాత్రి మద్యం తాగుతున్నారు. పటేల్ నగర్ అంబర్పేటకు చెందిన లింగనోళ్ల శ్రావణ్ కుమా�