ఆత్మకూరు(ఎం) మండలంలోని కప్రాయపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు దేవినేని సంతోష్ కుమార్ సోమవారం యాదగిరిగుట్టలో డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చే�
గ్రామాల్లో ఉన్న పురాతన పరికరాలు, వస్తువులను నాగార్జునసాగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన మ్యూజియానికి అందివ్వాలని తెలంగాణ ఉద్యమకారుడు, మట్టి మనిషి వేనేపల్లి పాండురంగారావు అన్నారు.
విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగంలోనూ ముందుండాలని న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం అధ్యక్షురాలు ఏనుగు వాణి అన్నారు. శుక్రవారం ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మండలంలోని అన్ని గ్�
ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని 20 మంది ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్ వర్కర్లకు మంగళవారం బీఆర్ఎస్ నాయకుడు, కల్లుగీత కార్మిక సంఘం మండలాధ్యక్షుడు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గడ్డం దశరథ గౌడ్ పోస్టల్ బీమా చేయి
ఆత్మకూరు(ఎం) మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వం పీఏసీఎస్, ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి వేముల భిక్షం అన్నారు.
ఆత్మకూరు(ఎం) మండలంలోని లింగరాజుపల్లిలో విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బుషి గణేష్ (26) తన ఇంటి మరమ్మతు పనుల్లో భాగంగా
సిమెంట్ పనుల కోసం ఇనుప పైపులతో గోవా �
ఆత్మకూరు(ఎం) మండల వ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో మండలంలోని పోతిరెడ్డిపల్లి బిక్కేరు వాగుపై నిర్మించిన కాజ్ వే కూలిపోయింది.
ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని 32 మంది ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ.550తో మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు గడ్డం దశరథ గౌడ్ రూ.10 లక్షల పోస్టల్ ప్రమాద బీమా చేయించారు. శనివారం బీమా పత్రా
కాంగ్రెస్ వీఓఏలకు ఇచ్చిన హామీల సాధనకు ఈ నెల 23న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద చేపట్టే ధర్నాకు వీఓఏలందరూ తరలి రావాలని వీఓఏల సంఘం ఆత్మకూర్(ఎం) మండల అధ్యక్షురాలు మోలుగురి శిరీష పిలుపునిచ్చారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టే ను రద్దు చేయాలనీ సిపిఐ ఆత్మకూరు(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక తాసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టి అనంతరం ఆర్ఐ వెంకటేశ్వర్లుకు వినతి �
కూరెళ్ల నుండి రాఘవపురం, నర్సాపురం వెళ్లే ప్రధాన రహదారి కల్వర్టును హై లెవల్ బ్రిడ్జిగా మార్చాలని డీవైఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం క
ఆత్మకూరు(ఎం) మండలంలోని లింగరాజుపల్లిలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రైతులు పండించిన వరి ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని మంగళవారం బీఆర్ఎస్ నాయకులు పరిశీలించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ ఆత్మకూరు(ఎం) మండలాధ్యక్షుడు బీసు చందర్ గౌడ్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పీఎస్ గార్డెన్ల�