సాగునీటి ఇక్కట్లపై పదిహేను రోజులుగా సూర్యాపేట జిల్లాలో పలుచోట్ల రైతులు ఆందోళనలకు దిగుతున్నారు. తాజాగా ఆత్మకూర్.ఎస్ మండల పరిధిలోని రామోజీతండా పరిసర ప్రాంతాల్లో ఎస్సారెస్పీ 71 డీబీఎం 22ఎల్ కెనాల్ కింద
అప్పులు బాధ తో ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి జిల్లాలో నాగిరెడ్డిపేట మండలం ఆత్మకూరుకు చెందిన నాయికోటి కిష్టయ్య (55) రైతు. పొలం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో కోళ్లఫారాన్ని ఆర్నెళ్�
రాష్ర్టాన్ని ఏండ్లకేండ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీ లేదు. సొంతలాభం చూసుకున్నారే గానీ.. ఏ ఒక్క పనీ చేయలే. వాళ్లకు ప్రజలపై ప్రేమ లేదు. అభివృద్ధి ఎజెండా లేదు.
గ్రామీణ క్రీడాకారుల్లో ప్రతిభను వెలికితీసేందుకు సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో జీజేఆర్ కప్ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు.
అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని, పేదలు ఆత్మగౌరవంతో బతికేలా ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేంద�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ దవాఖానలకు రోజురోజుకూ ప్రజల నుంచి ఆదరణ పెరుగుతున్నది. అంతేకాకుడా ఆసుపత్రుల్లో అందిస్తున్న వసతులు, వైద్య సేవలపై అవార్డులూ లభిస్తున్నాయి. ఆత్మకూరు.ఎస్ ప్రాథమిక �
మండలంలోని ఏపూరు గ్రామంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపూరు గ్రామానికి చెందిన సామ వెంకట్రెడ్డి కుమారుడు సామ సతీశ్(28) స్థానిక బంకులో పెట్రోల్�
పేదల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని జూరాలలో ఆసరా పింఛన్ల కార్డుల పంపిణీకి మంగళవారం ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డితో కలిసి మం�
గులాబీ జెండాయే అందరికీ అండ.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే మనందరికీ శ్రీరామ రక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎ�
Atmakur | ఆంధ్రప్రదేశ్లోని ఆత్మకూరు (Atmakur) అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి ఆకస్మిక మృతితో ఈ ఉపఎన్నిక అనివార్యమైంది.