దుండిగల్లోని ఎంఎల్ఆర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల విద్యార్థులకు ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్ కోర్సుల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు క్రీడాప్రావీణ్యం కలిగిన విద్యార్థులను సైతం
సిద్దిపేటలో ఏటా నిర్వహించే హాఫ్ మారథాన్ (Half Marathon) ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం ఉదయం సిద్దిపేట శివారులోని రంగనాయక సాగర్ రిజర్వాయర్ కట్టపై హాఫ్ మారథాన్ను నిర్వహించారు. సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ �
Athletics | హైదరాబాదులోని జింఖానా గ్రౌండ్లో జరిగిన 11వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన క్రీడాకారులు తమ సత్తాను చాటి పతకాలను సాధించారు.
Athletes | ప్రతి విద్యార్థి చదువుతోపాటు క్రీడల్లో రాణించి బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసుకోవాలని బిజ్వారం అంబత్రయ క్షేత్రం శక్తిపీఠం వ్యవస్థాపకులు ఆదిత్య పరాశ్రీ స్వామిజీ అన్నారు.
Role Model | విద్యార్థులకు కేవలం చదువే భవిష్యత్తు కాకుండా క్రీడల పట్ల ప్రోత్సహించి, ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు విశ్రాంత పీఈటీ గోపాలం చేస్తున్న కృషి అభినందనీయమని అంబత్రయ క్షేత్రం గురువు ఆదిత్య పర�
Archery Competitions | కామారెడ్డి జిల్లా దోమకొండ మండల ఆర్చరీ నేషనల్ పోటీలకు గడికోటకి చెందిన ఆర్చరీ క్రీడాకారులు నలుగురు జాతీయ క్రీడా పోటీలకు ఎంపికైనట్లు కోచ్ ప్రతాప్ దాస్ తెలిపారు.
విశ్వక్రీడల్లో యువ షట్లర్ లక్ష్యసేన్ నిరాశజనక ప్రదర్శనపై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. కేంద్ర క్రీడా శాఖ, బాయ్ నుంచి నిధులు పొందుతున్న అథ్లెట్లు పారదర్శకంగా ఉండాల
మరో 8 రోజుల్లో మొదలుకాబోయే ఒలింపిక్స్లో పాల్గొని దేశానికి పతకాలు సాధించడానికి గాను భారత్ 117 మంది క్రీడాకారులను పారిస్కు పంపింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) బుధవారం ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడి
Paris Olympics: పారిస్ ఒలింపిక్స్లో పాల్గొనే అథ్లెట్ల జాబితాను భారత ఒలింపిక్ సంఘం రిలీజ్ చేసింది. 117 మంది అథ్లెట్లు ఈసారి మెగా క్రీడల్లో దేశం తరపున పోటీపడనున్నారు. వీరితో పాటు ఒలింపిక్స్ క్రీడలకు 140 మంది �
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల పతకాల వేటతో స్ఫూర్తి పొందిన పారా అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో 82 పతకాలతో భారత క్రీడా యవనికపై కొత్త అధ్యాయం లిఖించారు.