ప్రతిష్ఠాత్మక పారిస్ (2024) ఒలింపిక్స్తో పాటు ప్రపంచ చాంపియన్షిప్ టోర్నీకి భారత యువ అథ్లెట్లు వికాస్సింగ్, పరమ్జీత్సింగ్ బిస్త్ అర్హత సాధించారు.
పంచకుల: ఖేలో ఇండియా యువ క్రీడోత్సవాలు హర్యానాలోని పంచకులలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దేశీయ క్రీడా పోటీలను శనివారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. పది రోజుల పాటు సాగే ఈ పోటీల్లో 25 క్రీడా వి�
డీసీసీబీ చైర్మన్ నిజాంపాషా ఖోఖో క్రీడా శిక్షణ శిబిరం ప్రారంభం మక్తల్ రూరల్, మే 18: రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నదని డీసీసీబీ చైర్మన్ చిట్యాల నిజాంపాషా అన్న�
జాతీయ ఫెడరేషన్ కప్ సీనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో భారత అథ్లెట్లు జాతీయ రికార్డులను తిరుగరాస్తున్నారు. బుధవారం ఆఖరి రోజు వర్షం కారణంగా పోటీలకు కొంత అంతరాయం ఏర్పడింది. అనంతరం యథావిధిగా జరిగ�
హైదరాబాద్: కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో పతకాలే లక్ష్యంగా తెలుగు యువ అథ్లెట్లు గందె నిత్య, జ్యోతిక శ్రీ జాతీయ శిక్షణా శిబిరానికి ఎంపికయ్యారు. పాటియాలలో జరుగనున్న కేంద్రంలో వీరు నిపుణులైన కోచ్ల సమక్షం�
జపాన్ : టోక్యో ఒలింపిక్స్ క్రీడా గ్రామంలో కరోనా వైరస్ కలకలం. శనివారం తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదవగా ఆదివారం మరో ఇద్దరికి కరోనా నిర్ధారణ అయింది. స్ర్కీనింగ్ పరీక్షల్లో ఇద్దరు అథ్లె�
ప్రధాని మోదీ న్యూఢిల్లీ: సంవత్సరాల పాటు ఎన్నో కష్టాలను అధిగమించి భారత అథ్లెట్లు టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించారని, దేశమంతా వారికి మద్దతు తెలుపాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆదివారం మన్ కీ బాత్
న్యూఢిల్లీ: ఒలింపిక్స్లో పాల్గొనే అథ్లెట్లకు పూర్తి సహాయ సహకారాలు అందించమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సూచించినట్లు కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో