నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో నిజామాబాద్ పట్టణ ఫొటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ ఎన్నికలు శుక్రవారం నిర్వహించారు. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన ఎన్నికలు మధ్యాహ్నం రెండు గంటల వ�
రైతులకు సకాలంలో యూరియా అందించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యారని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోలి బాపురెడ్డి ఆధ్వర్యంలో మండల కేంద్ర
నిజామాబాద్ జిల్లా టైక్వాండో అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం టైక్వాండో అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి మీర్ వాహజ్ అలీ సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈనెల 20న దేశవ్యాప్తంగా తలపెట్టిన సమ్మెలో సింగరేణి కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో బుధవారం ఏ�
MANDAMARRI | మందమర్రి రూరల్,మార్చి30: మందమర్రి పట్టణంలోని సింగరేణి కేకే వన్ డిస్పెన్సరీ సమీపంలో గల రూరల్ ఆటో డ్రైవర్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని అసోసియేషన్ సభ్యులు ఆదివ�
ప్రముఖ రెజర్లు ఢిల్లీ నడి వీధుల్లో న్యాయం కోసం లడాయికి దిగిండ్రు. అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన కరవైంది. వీరి సమస్యను ఎక్కువగా ప్రచారం కానివ్వొద్దని బీజేపీయే గూడు పుఠాణి చేస్తున్నదనేది క్రీడాభిమ�
ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో అటవీశాఖ అధికారుల్లో ఆత్మైస్థెర్యం రెట్టింపయ్యిందని స్టేట్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాజా రమణారెడ్డి తెలిపారు. హైదరాబాద్ అరణ్యభవన్
వరంగల్ పోలీస్ కమిషనర్ రంగనాథ్పై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ను పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై గోపిరెడ్డి శుక�
స్వయం సహాయక సంఘాల మహిళలు తయారుచేసిన మరిన్ని ఉత్పత్తులను అమెజాన్ సహేళి ఈ-కామర్స్ సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. ఇప్పటికే గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధికారులు ప్రయోగాత్మకంగా 55 రకాల వస్తువ�
చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం మూడు సార్లు జాతీయ స్థాయి అవార్డు అందుకొని దేశానికే ఆదర్శంగా నిలిచిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ వెల్మ మల్లారెడ్డి ఆధ
మునుగోడులో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లో మాట్లాడుతూ.. మునుగోడు అభివృ�
మిల్లింగ్ చేసిన ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా తీసుకోవాలని రైస్మిల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో రైస్ మిల్ ఇండస్ట్రీకి జీవన్మరణ సమస్య
కేంద్ర ప్రభుత్వం కార్పొరేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహిస్తామని అఖిల భారత కిసాన్ సభ జాతీయ కోశాధికారి పి.కృష్ణ ప్రసాద్ అన్నారు. కిసాన్ సభ రెండు రోజుల ఆలిండియా వర్క్షాప్ సందర్భంగా బుధవ