నామినేటెడ్ పదవుల్లో మరోసారి తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రభుత్వం గురువారం మూడు కార్పొరేషన్లకు కొత్త చైర్పర్సన్లను నియమించింది. అధికార భాషా సంఘం అధ్యక్షురాలిగా నారపల్లికి చెంద
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బెస్ట్ కింద రూ. 6.01 కోట్లను సబ్సిడీ రూపంలో సాయం చేసేందుకు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు కార్యనిర్వహణ కమిటీ ఆమోదించింది. శుక్రవారం నగరంలో బొగ్గులకుంటలోని దేవాదాయ, ధర్మా�
తెలంగాణలో రైతు సంక్షేమం కోసం ఉన్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని పంజాబ్ పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ అండ్ సీడ్ డీలర్స్ అసోసియేషన్ నాయకులు సీఎం కేసీఆర్ను కోరారు. పంజాబ్కు చెందిన రైతు కుటుంబ
తెలంగాణ సినిమా ఆర్ట్ డైరెక్టర్స్, అసిస్టెంట్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ రోడ్ నెం 5లోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఏక�
తెలంగాణ మున్నూరు కాపు సంఘం ఎన్నిక ఏకగ్రీవమైంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో శుక్రవారం నిర్వహించిన సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది
ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపును ఏడాది కాలానికి కాకుండా ఒకేసారి మూడునాలుగేండ్లకు పొడిగించాలని తెలంగాణ ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యం సంఘం (టీపీజేఎంఏ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ
జర్దా వాడకంపై సుప్రీం కోర్టు ఆదేశాలను అమలు చేయాలని పాన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ యాదవ్ కోరారు. శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
దేశంలో రోజురోజుకూ మండిపోతున్న భవన నిర్మాణ సామగ్రి ధరలపై బిల్డర్లు, కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పనులను నిలిపివేసి నిరసన తెలిపారు. ఉత్పత్తిదారులు కుమ్మక్కై కృత్రిమంగా
రాష్ట్ర రెవెన్యూశాఖలో క్షేత్రస్థాయి సిబ్బందిని పెంచాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) ప్రభుత్వాన్ని కోరింది. హైదరాబాద్లోని రెవెన్యూ భవన్లో మంగళవారం ట్రెసా రాష్ట్ర కా
కాంట్రిబ్యూటరీ పెన్షన్ను రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం కోరింది. ఈ మేరకు శనివారం హైదరాబాద్లో ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు వినతిపత్రాన్ని సమర్పించింద�
హైకోర్టు ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొన్నది. 2022-24 కాలానికి శనివారం నిర్వహించిన ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శులుగా ఎస్ఎంపి ఖాద్రీ, ఈ నిశాంత్రెడ్డి, ఉపాధ్యక్షుడిగా ఈ ప్రశాంత
ఆర్మూర్ : భారత విదేశాంగ మంత్రి జై శంకర్ను ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం కలిసి సమస్యలను విన్నవించారు. ఇజ్రాయెల్లో ఏ రకమైన వీసా లేకపోయినా కూడా అవసరమైన వారందరికీ పాస్పోర్ట్ రెన్�