రాష్ట్ర శాసనసభా సమావేశాలు మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ప్రారంభంకానున్నాయి. సభ ప్రారంభం అనంతరం కంటోన్మెంట్ శాసనసభ్యురాలు లాస్యనందిత మృతికి సభ సంతాపం తెలపనున్నది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కొత్త ఇసుక విధానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కొత్త ఇసుక పాలసీకి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే రాష్ట్ర ప్రభ�
Currency Notes In File | అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా బీజేపీ మహిళా ఎమ్మెల్యే ఒక ఫైల్లో డబ్బులు ఉంచారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై విమర్శలు రావడంతో ఆమె వివరణ ఇచ్చారు.
AIADMK MLAs: అన్నాడీఎంకే ఎమ్మెల్యేలపై వేటు పడింది. అసెంబ్లీ సమావేశాలు ముగిసే వరకు ఆ పార్టీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధించారు. ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామితో పాటు ఇతర అన్నాడీఎంకే ఎమ్మెల్యేల�
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు (AP Assembly) జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు. ప్రొటెం స్పీకర�
Rythu Bharosa | ఈ వానకాలం సీజన్లోనూ పాత పద్ధతిలోనే పెట్టుబడి సాయం (రైతుబంధు) పంపిణీ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలిసింది. రైతుభరోసా మార్గదర్శకాల రూపకల్పనలో ఆలస్యమే ఇందుకు కారణమనే చర్చ వ్యవసాయశాఖలో జరుగుతు�
Hemant Soren | జార్ఖండ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ పిటిషన్ దాఖలు చేశారు. జార్ఖండ్ హైకోర్టు బుధవారం దీనిని తిరస్కరించింది.
AP Assembly | ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ (AP Assembly )సమావేశాలు మంగళవారం రెండోరోజుకు చేరుకున్నాయి. రెండో రోజు కూడా టీడీపీ సభ్యులు(TDP MLAs ) తమ ఆందోళనను కొనసాగించడంతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ వారిని ఒకరోజు పాటు సస్పెండ్ చ�
కాంగ్రెస్ 50 ఏండ్ల పాలనలో రోజుకు 6 గంటల విద్యుత్తే ఇచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కే తారకరామారావు ఎద్దేవా చేశారు. తమ అసమర్థత, చేతకానితనాన్ని కాంగ్రెస్ పార్టీనే స్వయంగా ఒప్పుకున్నదని అన్నారు. గురువారం అ�
తెలంగాణ సాధన కోసమే తాము ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టం చేశారు. రేవంత్రెడ్డిలా స్వార్థంతో పదవుల కోసం పార్టీలు మార్చలేదని ఎద్దేవా చేశారు.
తెలంగాణ ఏర్పడే సమయానికి తాము వ్యవసాయానికి ఇచ్చిన సగటు విద్యుత్తు కేవలం 6 గంటలే అని కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాన్ని ఒప్పుకొన్నది. గురువారం శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్తుపై శ్వేతపత్రాన్ని
‘సీనియర్, ఆల్మైటీ బ్లెస్డ్.. పొలిటికల్ కెరీర్ ఏబీవీపీ నుంచి మొదలు పెట్టి టీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీల్లో పనిచేసి పరిణతితో మాట్లాడతారని అనుకున్నాం.. వాట్ ఏ ఇమ్మెచ్యూర్డ్ టాక్' అన
శాసనసభ సమావేశాల్లో నీటిపారుదలశాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తామని తొలుత చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. చివరకు విడుదల చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం.. ఆర్థిక, విద్యుత్తు, నీటిపారుదల శాఖలపై చర్చించాలని భావిస్తున్న�
అసెంబ్లీలో గురువారం జరిగిన చర్చ సందర్భంగా అక్బరుద్దీన్ ఒవైసీ, అధికార పక్షం మధ్య తీవ్ర మాటల యు ద్ధం జరిగింది. ముస్లింల గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని అక్బరుద్దీన్ పేర్కొనగా.. ఎంఐఎం ఎమ�