తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Assembly Session) ప్రారంభమయ్యాయి. తొలిరోజు 101 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేయగా మిగిలినవారితో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయించారు.
తెలంగాణ మూడో శాసన సభ సమావేశాలు (Assembly Session) కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం 10.30 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలత మిగిలిన సభ్యులతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
తెలంగాణ మూడో శాసన సభ సమావేశాలు (Assembly Session) ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయించారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణం చేశారు.
తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ తొలి సమావేశం శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నది. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ ఆదేశాల మేరకు శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు శుక్రవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చ
TS Cabinet | కొత్తగా కొలువుదీరిన సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం సెక్రటేరియట్లో భేటీ అయ్యింది. సమావేశానికి మంత్రులతో పాటు సీఎస్ శాంతికుమారి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేబినెట్�
Special assembly session | చాలా కాలంగా పెండింగ్లో ఉంచిన పది బిల్లులను తమిళనాడు గవర్నర్ తిప్పి పంపారు. ఈ నేపథ్యంలో శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం (Special assembly session) నిర్వహించాలని సీఎం ఎంకే స్టాలిన్ ప్రభుత్వం నిర్ణయించింది
తెలంగాణ సిద్ధాంత కర్త, ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు ఆదివారం హైదరాబాద్లోని అసెంబ్లీలో నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆయన చిత్రటాన�
తెలంగాణ (Telangana) రాష్ట్ర సమ్మిళిత, సమీకృత, సామరస్య అభివృద్ధి దేశానికి రోల్ మోడల్ అని ఎంఐఎం శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin owaisi) అన్నారు. తొమ్మిదేండ్ల కాలంలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధి
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ (Professor Jayashankar) జయంతి సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నివాళులర్పించారు. అసెంబ్లీలోని హాల్లో ఆచార్య జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
రాష్ట్రంలో అన్ని రంగాలను బలోపేతం చేస్తున్నామని మంత్రి హరీశ్ రావు (Minister Harish rao) అన్నారు. నిమ్స్ వైద్యుల కృషిని గుర్తించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు (Assembly session) నేటితో ముగియనున్నాయి. సమావేశాల్లో నాలుగో రోజైన ఆదివారం.. ఉభయ సభల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం-సాధించిన ప్రగతిపై స్వల్పకాలిక చర్చ జరుగనుంది.
Minister KTR | ప్రజలకు కావాల్సింది డబుల్ ఇంజిన్ సర్కారు కాదని, గ్రోత్ ఇంజిన్ సర్కార్ అని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్గా త�
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో సంక్షేమం సముద్రమంత.. అభివృద్ధి ఆకాశమంత విస్తరిస్తున్నదని, తెలంగాణ అభివృద్ధికి 9 ఏండ్లుగా నిర్మాణాత్మకంగా పని చేస్తున్నామని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు.
దేశంలో ఇంటింటికీ నల్లా నీళ్లిచ్చిన మొదటి రాష్ట్రం, ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉన్నది, వరి ఉత్పత్తిలో నంబర్ వన్, అత్యధిక తలసరి ఆదాయం ఉన్న స్టేట్, రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్తు ఇస�
Minister KTR | తెలంగాణతో బీఆర్ఎస్ది పేగుబంధం, దీన్ని ఎవరూ తెంచలేరు, తుంచలేరు. అధికారం కోసం తుచ్చ రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకెళ్తున్నాం. అందర్నీ ఒప్పించి, మ�