BJP Manifesto | దాదాపు పదేండ్ల తర్వాత జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు (assembly polls) జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఇవాళ తన మేనిఫెస్టోను విడుదల చేయనుంది.
Assembly Polls | లోక్సభ ఎన్నికల తర్వాత మరోసారి దేశంలో ఎన్నికల నగారా మోగనుంది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Polls) ఇవాళ షెడ్యూల్ విడుదల కానుంది.
Uddhav Thackeray | అసెంబ్లీ ఎన్నికల తర్వాత ‘నువ్వుంటావో, నేనుంటానో తేల్చుకుందాం’ అని మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ను ఈ మేరకు ఆయన సవాల్ చేశారు.
NIA raids: చత్తీస్ఘడ్లో ఎన్ఐఏ అధికారులు 2.98 లక్షల నగదు సీజ్ చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓ పోలింగ్ పార్టీపై నక్సల్స్ ఐఈడీ దాడికి పాల్పడ్డారు. ఆ కేసుతో లింకున్న ఆరు ప్రదేశాల్లో ఇవాళ ఎన్ఐఏ సోద�
Lok Sabha Elections 2024 | జమ్ముకశ్మీర్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను వేర్వేరుగా నిర్వహించనున్నారు. జమ్ముకశ్మీర్లో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించబోమని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం తె�
కేంద్రంలో నరేంద్ర మోదీని గద్దె దించే ప్రధాన లక్ష్యంతో కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి తదుపరి సమావేశం ఈనెల 19న దేశ రాజధాని ఢిల్లీలో జరుగనుంది.
Ladli Behna Scheme: శివరాజ్ సింగ్ చౌహాన్ను మళ్లీ సీఎంగా గెలిపించడంలో లాడ్లీ బెహనా స్కీమ్ చాలా వర్కౌట్ అయినట్లు నిపుణులు చెబుతున్నారు.. లాడ్లీ బెహనా యోజనా కింద మహిళలకు ప్రతి నెల రూ.1250 బదిలీ చేస్తారు. పే�
Mamata Banerjee: సీట్ షేరింగ్ సరిగా జరగకపోవడం వల్లే ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. కేవలం కాంగ్రెస్ మాత్రమే ఓడిందని, ఇది ప్రజల ఓటమి కాదు �
Assembly Election Results: మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ లీడింగ్లో ఉన్నది. ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు వెలుబడుతున్నాయి. తాజా రిపోర్టుల ప్రకారం.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ�
Assembly polls | మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు ఓటింగ్ నమోదైంది. శుక్రవారం పోలింగ్ సమయం ముగిసేటప్పటికి 71.16 శాతం ఓట్లు పోలయ్యాయి. మధ్యప్రదేశ్లోని మొత్తం 230 స్థానాలకు శుక్రవారం ఒకే విడతలో పోలింగ్ జరిగ
Liquor sales: మధ్యప్రదేశ్లో మద్యం అమ్మకాలు 15 శాతం పెరిగాయి. సోమవారం, బుధవారం అధిక స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.