Ladli Behna Scheme: శివరాజ్ సింగ్ చౌహాన్ను మళ్లీ సీఎంగా గెలిపించడంలో లాడ్లీ బెహనా స్కీమ్ చాలా వర్కౌట్ అయినట్లు నిపుణులు చెబుతున్నారు.. లాడ్లీ బెహనా యోజనా కింద మహిళలకు ప్రతి నెల రూ.1250 బదిలీ చేస్తారు. పే�
Mamata Banerjee: సీట్ షేరింగ్ సరిగా జరగకపోవడం వల్లే ఆ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడినట్లు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. కేవలం కాంగ్రెస్ మాత్రమే ఓడిందని, ఇది ప్రజల ఓటమి కాదు �
Assembly Election Results: మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ లీడింగ్లో ఉన్నది. ఆ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలు వెలుబడుతున్నాయి. తాజా రిపోర్టుల ప్రకారం.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ�
Assembly polls | మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు ఓటింగ్ నమోదైంది. శుక్రవారం పోలింగ్ సమయం ముగిసేటప్పటికి 71.16 శాతం ఓట్లు పోలయ్యాయి. మధ్యప్రదేశ్లోని మొత్తం 230 స్థానాలకు శుక్రవారం ఒకే విడతలో పోలింగ్ జరిగ
Liquor sales: మధ్యప్రదేశ్లో మద్యం అమ్మకాలు 15 శాతం పెరిగాయి. సోమవారం, బుధవారం అధిక స్థాయిలో అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇవాళ ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ నేత ఒకరు శనివారం పట్టపగలు హత్యకు గురయ్యారు. నారాయణపూర్ జిల్లాలో రతన్ దూబే అనే బీజేపీ నేతను శనివారం నక్సల్స్ పదునైన ఆయుధంతో నరికి హత్య చేశ�
మధ్యప్రదేశ్లో వచ్చే నెల జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకతతో ఇప్పటికే ఓటమి భయంలో ఉన్న బీజేపీకి మరో గట్టి దెబ్బ పడింది. బీజేపీపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన రాష్ట్ర మంత్రి నార
Assembly polls | ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 30 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఈ మేరకు ఆలిండియా కాంగ్రెస్ కమిటీ అభ్యర్థుల జాబితాను వెల్లడించింది.
Rahul Gandhi | దేశవ్యాప్తంగా కులగణనకు ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ప్రెస్మీట్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై మాట్ల�
తెలంగాణ సహా ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలకు రెండురోజుల్లో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉన్నది. 8 నుంచి 10వ తేదీలోపు ఏ క్షణమైన షెడ్యూల్ విడుదల కావచ్చని ఈసీ వర్గాలు తెలిపాయి. తెలంగ�
ఎన్నికల వేళ మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఉచితాలు పంపిణీ చేస్తున్నట్టు సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై నాలుగు వారాల్లో స్పందన తెలపాలని మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలతోపాటు క