అమృత్సర్: చతుర్ముఖ పోటీ నెలకొన్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయింది. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగనుంది. మొత్తం 117 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరుగుతున్నది. ఎన్నికల బరిలో 1,304 �
Assembly | మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ (Assembly polls) ప్రారంభమయింది. ఉత్తరాఖండ్, గోవాలో ఒకే దశలో ఎన్నికలు ముగియనుండగా, ఉత్తరప్రదేశ్లో రెండో దశ ఎన్నికల పోలింగ్
యావత్ దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల సమరాంగణానికి వేళయ్యింది. తొలి దశలో గురువారం 11 జిల్లాల్లోని 58 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగనున్నది.
దేశ రాజకీయ చరిత్రలో ఇప్పటివరకు 15 మంది ప్రధానులుండగా, అందులో అత్యధికంగా 9 మంది ప్రధానులను అదించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. దేశంలోనే అత్యధికంగా 80 లోక్ సభస్థానా లు, 31 రాజ్యసభ స్థానాలు, 403 శాసనసభ స్థానాలు, 100 శాసన
బొమ్మైపై బీజేపీ అధిష్టానం అసంతృప్తి ఎన్నికల ముందు మార్చే అవకాశం బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిని మరోసారి మార్చాలని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుత సీఎం బసవరాజ్ బొమ్మై పనితీరు, నాయకత్వం
Yogi Adityanath: కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగనుంది. ఉత్తరప్రదేశ్లో ఏడు దశల్లో
Five states Assembly polls: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఉత్తరప్రదేశ్లో మొత్తం ఏడు దశల్లోనూ
న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాలకు జరగాల్సిన అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈ నెల 10 నుంచి 13వ తేదీ మధ్య కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్
Aravind Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో దూసుకుపోతున్నది. ఇవాళ ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రివాల్
BJP national office-bearers to meet on Monday | బీజేపీ జాతీయ పదాధికారుల భేటీ సోమవారం ఢిల్లీలో జరుగనున్నది. ఈ సందర్భంగా రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, రైతుల ఆందోళన, కొవిడ్ మహమ్మారితో
TMC spent Rs 154.28 crore, DMK over 114 crore during Assembly poll campaigns | ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారం
చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్ ప్రచారం కోసం రూ.154.28కోట్లకుపైగా ఖర్చు