రాష్ట్రంలో 3.17 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఓటరు తుది జాబితాను ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ విడుదల చేశారు. రాష్ట్రంలో 1,58,71,493 పురుషులు, 1,58,43,339 మహిళా ఓటర్లు, 8.11లక్షల
జమిలి ఎన్నికలకు కేంద్రంలోని బీజేపీ మొగ్గు చూపుతున్న నేపథ్యంలో లా కమిషన్ తన కసరత్తును ముమ్మరం చేసింది. లోక్సభ, రాష్ర్టాల శాసనసభలకు 2029 నుంచి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ఫార్ములా రూపొందిస్తున్నట్టు �
ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధ్యక్షుడు పవన్కల్యా ణ్ ప్రకటించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబుతో గురువారం ఆయన ము లాఖాత్ అయ్యారు. అనంతరం జైలు బయట హిందూపురం ఎ
కొత్త రాష్ట్రమే అయినా, తక్కువ వనరులున్నా.. అనేక రాష్ర్టాలను అధిగమించి రాష్ర్టాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాం. తక్కువ సమయంలోనే తెలంగాణను వజ్రంలా తీర్చిదిద్దాం. మరింత ఉజ్వలమైన, ఉత్కృష్టమైన తెలంగాణ సాధనక�
మన తెలంగాణలో వింత నాయకులు మోపయ్యారు. సాధారణ జనం మనోభావాలతో వారికి నిమిత్తం ఉండదు. ప్రజల అంతరంగం వాళ్లకు అంతకన్నా పట్టదు. పౌరుల నాడి జోలికి వారు పోనే పోరు. వాస్తవాలను విస్మరిస్తారు.
‘ది కేరళ స్టోరీ’ సినిమా పొరుగు రాష్ట్రమైన కర్ణాటక ఓటర్లపై ప్రభావం చూపించడంలో విఫలమైందని, అదే విధంగా కర్ణాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ఎటువంటి ప్రభావం చూపబోవని ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు పేర్కొన్నా�
తాజా ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అది ఎంతలా ఉందంటే, ఏకంగా 12 మంది మంత్రులు పరాజయం చవి చూశారు. వరుణ, చామరాజనగర స్థానాల్లో పోటీ చేసిన గృహ నిర్మాణ శాఖ మంత్రి సోమణ్ణ రెండు చోట్లా ఓ�
రాహుల్గాంధీ చేసిన ఏ వ్యాఖ్యలకు అనర్హత వేటు పడింది? కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు ఏవేవి? లోక్సభ, రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యులెందరు? గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు వచ్చిన సీట్లు, ఓటింగ్ శాతం ఎంత? ఈ మధ్య
DK Shivakumar | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అన్ని పార్టీలు ప్రచారానికి వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. మరోవైపు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ మూడూ గెలుపు తమదంటే తమదేనని ధీమ�
HD Kumaraswamy | కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని జనతాదళ్ (ఎస్) (JD(S)) నేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. ఈసారి ప్రాంతీయ పార్టీకే విజయాన్ని కట్టబెట్టాలని కన్నడిగులు నిర్ణయించుకున్నారని, అందుకోసం ఇప�
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు (Karnataka elections) రంగం సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission) నేడు ప్రకటించనుంది. బుధవారం ఉదయం 11.30 గంటలకు ఎన్నికల తేదీలను వెల్లడించనుంది.
DK Shivakumar | బీజేపీ నేతలు రాష్ట్రాన్ని అవినీతిమయం చేశారని డికే శివకుమార్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం దేశంలో ఒక అవినీతి కేంద్రంగా మారిందని విమర్శించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనని ఆ
దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకలో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలో తిరుగుబావుటా ఎగురవేయించి, 2019లో అడ్డదారిలో అధికారం చేపట్టిన బీజేపీ సర్
ఎనిమిదిన్నరేండ్ల బీజేపీ పాలనలో గ్యాస్ సిలిండర్ ధర మూడు రెట్లు పెరిగింది. పెట్రోల్పై 194 శాతం, డీజిల్పై 512 శాతం పన్ను మోత మోగింది. దీంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎంతలా అంటే.. తాము ఎదుర�