లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్న ఒడిశాలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. 24 ఏండ్లుగా నిరంతరాయంగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ను ఈసారి కచ్చితంగా గద్దె దించాలని బీజేపీ పట్టుదలగ�
అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ధ పు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బా లరాజు విమర్శించారు. సోమవారం నల్లమల లోతట్టు ఏ జెన్సీ ప్రాంతాల్లో బ�
న్నికల్లో ప్రత్యర్థులను ఓడించడానికి నేతలు ఎత్తులు పైఎత్తులు వేస్తుంటారు. అయితే ఆ ప్రత్యర్థులంతా తన బంధువులే అయితే, వారిలో ఒకరు మనవడు, ఇంకొకకరు మేనల్లుడు అయితే.. ఇదే పరిస్థితి ఎదురైంది ఒడిశాలోని రాయగఢ జి�
‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లానే ఇప్పుడు పదవులు గ్యారెంటీ అని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్రెడ్డి ఎరవేస్తున్నారా? లోక్సభ ఎన్నికల గండం నుంచి గట్టెక్కేందుకే కేంద్ర, రాష్ట్ర మంత్�
గత ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఛత్తీస్గఢ్లో ఇప్పుడు లోక్సభ ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతున్నది. ఈసారి రాష్ట్రంలోని 11 స్థానాలను క్వీన్స్వీప్ చేయాలని అధికార బీజేపీ పావులు కదుపుతుండగా.. కమ
వేసవి సెలవులు, అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కు (Andhra Pradesh) చెందిన చాలా మంది హైదరాబాద్ నుంచి తమ సొంతూళ్లకు పయనమవుతున్నారు. ముఖ్యంగా ఏపీలో ఓట్ల తేదీ సమీపిస్తుండటంతో కుటుంబ సమేతంగా వెళుతున�
Posani Krishna Murali | వైఎస్ జగన్ పార్టీని ప్రజల కోసం స్థాపించారని.. పైసల కోసమే మెగా కుటుంబం పార్టీ పెట్టిందని ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పోసాని సోమవారం మ
కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణకు, సికింద్రాబాద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ఆయన చెప్తున్న మాటలన్నీ బూటకమని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్రెడ్డి విమర్శించారు.
ఇది అది అని గాక ఏ ప్రభుత్వం చేసే తప్పులనైనా ఎత్తిచూపటం, ప్రజల మేలు కోసం ఏమి జరగాలో సూచించటం మేధావుల బాధ్యత. పదేండ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏమి సూచనలు చేశారో తెలియదు గాని, తప్పులను విమర్శించే బాధ్యత
Actress Namitha | తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు 2026 జరుగనున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రెటీలు పోటీ చేయనున్నారు. ఇప్పటికే పలువురు తారలు తమ అదృష్టం పరీక్షించుకున్న విషయం తెలిసిందే. తాజాగా జాబితాలో హీరోయిన�
PM Modi | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)కు రాష్ట్ర హోదాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రానికి త్వరలోనే రాష్ట్ర హోదా (statehood) దక్కుతుందని వెల్లడించారు.