ఆంధ్రప్రదేశ్లో జరిగిన శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఖమ్మంలో టీడీపీ శ్రేణులు మంగళవారం విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాయి.
మొన్నటిదాకా తమ అంచనాలే నిజమవుతాయని బలంగా నమ్మిన బెట్టింగ్బాబులను ఎగ్జిట్పోల్స్ అయోమయంలో పడేశాయి. లోక్సభ ఎన్నికల్లో బీజేపీపై కొందరు.. కాంగ్రెస్పై కొందరు.. ఏపీలో వైసీపీ గెలుస్తుందని కొందరు.. కూటమి వస
లోక్సభ ఎన్నికల్లో తగ్గిన ఓటింగ్ శాతం ఎవరికి నష్టం? ఎవరికి లాభం చేకూరుస్తుందనే దానిపై రాజకీయ పార్టీలు, అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొన్నది. కౌంటింగ్కు సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థులు లెక్కల్లో మున
CEC Rajiv Kumar: త్వరలోనే జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కమీషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ఇవాళ మీడియాతో మాట్లాడ�
అరుణాచల్ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అధికార బీజేపీ ఘన విజయం సాధించింది. ఆదివారం విడుదలైన ఎన్నికల ఫలితాల్లో మొత్తం 60 నియోజకవర్గాలకుగానూ 46 స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది.
లోక్సభ ఎన్నికల సంగ్రామం ముగిసింది. దాదాపు గత రెండు నెలలుగా కొనసాగుతున్న ఈ ఎన్నికల పర్వంలో చివరి(ఏడో) దశ పోలింగ్ శనివారం జరిగింది. 8 రాష్ర్టాల్లోని 57 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రాత్రి 11.45 గంటల వరకు 61.63 శాతం
ఎన్నికలంటే చాలారోజుల వరకూ నాకేమీ అవగాహన లేదు. మామూలుగానే నాన్న ఎప్పుడూ వార్తలను చాలా ఆసక్తిగా వినేవాడు. ఇక ఎన్నికలప్పుడు చెప్పనే అక్కర్లేదు. నాన్న రేడియో వింటున్నప్పుడూ, అప్పుడప్పుడూ ఎవరైనా ఇంటికి న్యూ�
Odisha CM | ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి (Odisha CM), బిజూ జనతాదళ్ (BJD) పార్టీ చీఫ్ నవీన్ పట్నాయక్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని ఓ పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం ఆయన
దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలుగు రాష్ర్టాల్లో 4వ దశలో జరిగిన పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఏపీలో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకోగా పోటాపోటీగా సాగిన ఎన్నికల సమరం ముగిసినట�
Lagadapati Rajagopal | ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2019 నుంచి �