రాష్ట్ర ప్రభుత్వానికి గత నాలుగు నెలల్లో రూ.40 వేల కోట్ల ఆదాయం వచ్చిందని, మరో రూ.17 వేల కోట్ల అప్పు చేసిందని బీజేపీఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు.
లోక్సభ ఎన్నికల కాంగ్రెస్ (Congress) పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా చెయ్యిని వదిలేస్తున్నారు. అశోక్ చవాన్, మిలింద్ దేవరా వంటి ప్రముఖ నాయకులు ఇప్పటికే తమదారి తాము చ
ఇకపై తాను ఏ ఎన్నికల్లో పోటీచేయబోనని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య మంగళవారం పేర్కొన్నారు. మైసూర్లో ఆయన మాట్లాడుతూ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వరుణ నుంచి మరోసారి పోటీచేయాలని ప్రజలు కోరుతున్నారని తెలిపారు. ‘ప్
Lok Sabha Elections | అరుణాచల్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగక ముందే 10 ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అరుణాచల్లో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ్టితో ముగిసింది. నామినేషన్ల గడువు
Exit polls | త్వరలో జరిగే లోక్సభ, నాలుగు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను పురస్కరించుకుని ఎన్నికల సంఘం ఎగ్జిట్ పోల్స్పై ఆంక్షలు విధించింది. ఏప్రిల్ 19 ఉదయం 7 గంటల నుంచి జూన్ 1 సాయంత్రం 6.30 గంటల వరకు ఎగ్జిట్ పోల్స్�
వచ్చే లోక్సభ ఎన్నికల్లో 400కుపైగా స్థానాల్లో విజయం సాధించాలని ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ శ్రేణులకు లక్ష్యాన్ని నిర్దేశించగా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. పార్టీ అధిష�
పంజాబ్లో ‘ఆపరేషన్ కమలం’ మొదలైందని ఆప్ సీనియర్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. లోక్సభలో ఏకైక ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ రింకూ బీజేపీలో చేరిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయ�
వెనుకాముందూ చూసుకోకుండా హామీ ఇచ్చేయడం, తర్వాత వల్లకాదని చేతులెత్తేయడం కాంగ్రెస్ తత్వం’ అని చెప్పుకోవాలేమో. లంకె బిందెలు ఉంటాయనుకుంటే ఖాళీ భోషాణం స్వాగతం పలికిందని పరిణతి లేని మాటలతో పరిపాలన మొదలుపెట�
AP Elections | ఏపీ సీఎం జగన్పై మాజీ సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పం నియోజకవర్గంలో సోమవారం మహిళలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం ప్రజ�
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను కాంగ్రెస్ సర్కారు నెరవేర్చాలని, హామీలు అమలు చేయకుండా తప్పించుకోవాలని చూప్తే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు అన్నారు. ఆద
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టిందని, 420 హామీలు ఇచ్చి మోసం చేసిందని జహీరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్ విమర్శించారు. ఆదివారం మండలంలోని న్యామతాబాద్ గ్రామ శివారులోని సన్రైజ్�
Janasena Party | ఏపీ ఎన్నికల కోసం జనసేన పార్టీ అభ్యర్థులను ఆదివారం ప్రకటించింది. 18 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
ఒడిశా లో బీజేపీ, బీజేడీ పొత్తుపై సస్పెన్స్కు తెరపడింది. ఈ లోక్సభ, అసెంబ్లీ ఎ న్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చే స్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మ న్మోహన్ సమాల్ శుక్రవారం స్పష్టం చేశారు. సీఎం నవీన�
లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కూడా ఎన్నికల నగారా మోగింది. ఏపీ అసెంబ్లీకి పార్లమెంట్ ఎన్నికల నాలుగో విడత జరిగే మే 13న ఒకే దశలో ఎన్నికలు జరుగనున్నాయి. ఆ రోజున రాష్ట్రంలోని 25 లోక్సభ సీట్లతో సహా 175 �