ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని నిజామాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు సూచించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టు
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసిన షకీల్, ఎమ్మెల్సీ కవిత తరఫున ఎన్నికల ప్రచారం చేశారంటూ బోధన్ కోర్టులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (పీపీ)లపై నమోదు చేసిన క్రిమినల్ కేసు �
Lok Sabha elections| ఈసీ వర్గాలు కీలక విషయాన్ని వెల్లడించాయి. మార్చి 13 తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission of India) ఎన్నికల తేదీలను ప్రకటించే అవకాశం ఉందని శుక్రవారం తెలిపాయి.
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేసి, ఇచ్చి మాటకు కట్టుబడి ఉండాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు.
చాకచక్యంగా, సమయానుకూలంగా సాగిన కృత్రిమమేధ సృష్టించిన డీప్ఫేక్ ఇటీవల వరుసగా జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో వివిధ పార్టీల విజయావకాశాలపై దెబ్బకొట్టింది. ఇదే రాబోయే సార్వత్రిక ఎన్నికలను మౌలికంగా ప్రభావితం �
‘ఓడెక్కె దాకా ఓడ మల్లన్న.. ఓడ దిగినంక బోడి మల్లన్న’ అన్నట్టుగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ తీరు. శాసనసభ ఎన్నికలకు ముందు ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించిన ఆ పార్టీ, ఇప్పుడు అమలులో మాత్రం చోద్యం చూస్తున్నది.
Lok Sabha elections| లోక్సభ ఎన్నికలకు (Lok Sabha elections) సమయం దగ్గరపడుతుండటంతో కేంద్ర ఎన్నికల సంఘం ( Election Commission of India) సమాయాత్తమైంది. వచ్చే నెల ఈసీ సార్వత్రిక ఎన్నికల నగారా మోగించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
లోక్సభ ఎన్నికల వేళ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్పై అసంతృప్తి వెల్లువెత్తుతున్నది. ఆయనకు టికెట్ ఇవ్వొద్దంటూ సొంత పార్టీలోనే నిరసన గళం వినిపిస్తున్నది.
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేలా పోరాడుదామని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా పిలుపునిచ్చారు. ఉద్యమంతో రాష్ర్టాన్నే సాధించుకున్నామని, బీఆర్�
మెరుగైన పనితీరుతోనే గుర్తింపు వస్తుందని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పత్తి సూచించారు. జిల్లాలో పనిచేసి బదిలీపై వెళ్తున్న పలువురు జిల్లాస్థాయి అధికారులకు జిల్లా అధికారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం కలెక
పల్లెల్లో పారిశుధ్య కార్యక్రమాల అమలుకు పంచాయతీ రాజ్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. బుధవారం నుంచి ఈనెల 15వ తేదీ వర కు నిర్వహించే స్పెషల్డ్రైవ్ కోసం అధికారులు ఏర్పా ట్లు చేస్తున్నారు. సర్పంచుల కాల�
జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో తెలంగాణ భవన్ మార్మోగిపోయింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తొలిసారిగా రాగా, తెలంగాణ భవన్లో ఉద్యమ జోష్ కనిపించింది.
కాంగ్రెస్ అంటేనే మోసానికి కేరాఫ్ అని, గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు అమలుకాని 420 హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ దుయ్యబట్టారు.
ప్రజలను మోసంచేయడంలో ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తన నిజస్వరూపం బయటపడిందని కేంద్రం మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శించారు. గ్రూప్-1 పేరుతో తెలంగాణ యువతను మోసం చేసిందన్నారు.