BRS Campaign | తెలంగాణ అభివృద్ధి కోసం పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా బీఆర్ఎస్ సౌత్ ఆఫ్రికా శాఖ(BRS South Africa) సభ్యులు శనివారం చేవెళ్ల నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
Minister Sabita reddy | కాంగ్రెస్ ఇస్తున్న ఆరు గ్యాంటీలను నమ్మి కష్టాలను తెచ్చకోవద్దని నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabita reddy) ఓటర్లకు సూచించారు.
గ్యారెంటీ లేని పార్టీ కాంగ్రెస్ అని, అలాంటి పార్టీని ప్రజలు విశ్వసించే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి, మాదన్నపేట, భోజ్యానాయక్తండా, భాంజీప
సీఎం కేసీఆర్ వల్లే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందని బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ అభ్యర్థి బానోత్ మదన్లాల్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో తెలంగాణ రాష్ట్రం దేశాన�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పరిగి నియోజ కవర్గంలోని కులకచర్లలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి డెంట్, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ రోడ్ షో సక్సెస్ కా�
బోధన్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, పట్టణంలో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకుంది. బీఆర్ఎస్ నాయకులు ఇంటింటికీ వెళ్లి కేసీఆర్ సర్కారు చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తున�
తాను మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా ఐదేళ్లలో నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో గొప్పగా అభివృద్ధి చేశానని, తాను చేసిన పనులను చూసి మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపి
ప్రజల అభ్యున్నతి కోసం పనిచేసే వారికే పట్టం కట్టాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. హన్వాడ మండలంలోని టంకర, గుడిమల్కాపురం, రాంనాయక్ తండాల్లో బుధవారం ఇంటింటి ప్రచారం చేపట్టా రు. ఆ�
తనను మరోసారి ఆశీర్వదిస్తే మరో ఐదేండ్లు ప్రజల కోసం కష్టపడి పనిచేస్తానని బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో అమలుకు
తొమ్మిదిన్నరేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమమే ప్రధాన అస్త్రాలుగా ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు ప్రతి గడపకూ మ్యానిఫెస్టోను చేరుస్తూ ఓ�
‘ఒక్కసారి గెలిపిస్తేనే కోట్లాది రూపాయలతో నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశా. రెండోసారి గెలిపిస్తే మొదటి దానికి రెండింతలు అభివృద్ధి చేసి చూపిస్తా’ అని నర్సంప�