అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెం నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావు విజయం కోసం కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ భారీ సక్సెస్ అయి�
స్థానిక ఎమ్మెల్యేగా షకీల్ భారీ మెజారిటీతో గెలుపు ఖాయమని, దీనిని ఎవరూ ఆపలేరని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో శుక్రవారం పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బోధన్లో
ఎన్నికల సమయంలో వచ్చే టూరిస్టులను నమ్మితే తర్వాత గోసపడుతామని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. 11వ వార్డు పరిధిలోని పాతపాలమూరు, బాలాజీనగర్, 23వ వార్డు పరిధ�
పరకాల నియోజకవర్గం ప్రజలే తన బలం, బలగం అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని కొమ్మాల, సూర్యతండా, విశ్వనాథపురం, నందనాయక్తండా, దస్రుతండా, సంగెం మండలంలోని వంజరపల్లి, కృష్ణానగర్, చింతలప
శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 5న మధ్యాహ్నం 2 గంటలకు ఆమనగల్లులో నిర్వహించే భారీ బహిరంగ సభకు రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారకరామారావు రానున్నట్లు ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రస్తుత �
నిరంతర శ్రామికుడు, ప్రజా సేవకుడు, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు(గురువారం) నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. నిర్మల్ నియోజకవర్గంలోని కొత్త కలెక్టరేట్కు వెళ�
నర్సంపేట నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసిన ఘనత ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డికే దక్కిందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నాగెల్లి వెంకటనారాయణగౌడ్ అన్నారు. నర్సంపేటలోని 12, 13, 14, 10, 20వ వార్డులో బ�
బీఆర్ఎస్ హయాంలో గడపగడపూ సంక్షేమ పథకాలు అందాయని, మరికల్ మండలంలో ఎంతో అభివృద్ధి చేశామని, అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి పరుస్తానని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి పేర�
ఆదినుంచీ గులాబీ పార్టీకి అండగా నిలిచిన ఓరుగల్లు నుంచే మళ్లీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని వరంగల్ సభ నుంచే ప్రారంభించాలని సంకల్పిచింది.
కోల్కతా: పశ్చిమబెంగాల్ ప్రజలు శాంతిని, ప్రగతిని కోరుకుంటున్నారని, రాష్ట్రం బంగారు బెంగాల్గా మారాలని ఆశిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగం�