Police Lathi Charge | సివిల్ సర్వీస్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. కంబైన్డ్ ప్రిలిమినరీ పరీక్ష సాధారణీకరణను వ్యతిరేకించారు. ఈ పరీక్షలో మార్పులు చేయవద్దని, పాతపద్ధతిలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీ
కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉదయ్పూర్ డిక్లరేషన్ కాకరేపుతున్నది. తాము తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తమకే చుట్టుకోవడాన్ని ఆ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. నిరుడు మే నెలలో రాజస్థాన్లోని ఉదయ్పూ
జీవితంలో గెలుపోటములు సహజమని, ఓటమి నుంచి స్ఫూర్తి పొందడమే అసలైన గెలుపు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో కానిస్టేబుల్ ఉద్యోగానికి శ
ఉద్యోగ విరమణ పొందినా 67 ఏండ్ల వయస్సులోనూ విశ్రాంతి తీసుకోకుండా శిక్షణ ఇస్తున్నాడు. క్రీడల్లో తనకున్న అపార అనుభవాన్ని రంగరించి నిరుద్యోగుల సేవలో తరిస్తున్నాడు. విద్యార్థులు, పోలీసు ఉద్యోగాలకు ప్రిపేరయ్�
పరవస్తు క్రియేటివ్ ఫౌండేషన్, అమ్మా ఫౌండేషన్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం అంబర్పేట గాంధీ హైస్కూల్లో మూడు సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానిక
తెలంగాణ తొలి గ్రూప్-1లో ప్రాథమిక పరీక్ష (ప్రిలిమినరీ) ముగిసింది. దీనికి సంబంధించి కీ విడుదల కాగా, అభ్యంతరాల స్వీకరణ గడువు కూడా పూర్తయ్యింది. ఇక మిగిలింది కీలకమైన మెయిన్స్ పరీక్షే. ప్రిలిమ్స్లో క్వాలిఫై
ఉద్యోగార్థులు ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న గ్రూప్-1 కొలువుల పరీక్షకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో అనేక సందేహాలు, ఆందోళనలు ఉండటం సహజమే. ఒత్తిడి, భయం, అపోహలను వీడి పక్కాప్రణాళికతో సిద్ధమైతే క�
జిల్లాలోని నిరుద్యోగులకు, సివిల్ సర్వీసెస్, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న వారికి ఈ నెల 31న ఆన్లైన్ ద్వారా ఉచిత అవగాహన సదస్సును నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి పద్మ తెలిపారు. ఆది�
సాధించాలనే తపన ఉంటే ఉద్యోగం తప్పనిసరిగా వరిస్తుందని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్నగర్ పట్టణంలోని ఎక్స్పో ప్లాజాలో గ్రూప్స్ అభ్యర్థులకు శాంతానారాయణగౌడ్
నిరుద్యోగ యువత కష్టపడి ప్రభుత్వ ఉద్యోగా లు సాధించాలని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కాంక్షించారు. ఆరు నెలలపాటు సోషల్ మీడియాకు దూరంగా ఉండి సీరియస్గా ప్రిపరేషన్ పూర్తి చేయాలని సూచించారు. సోమవారం మహబ
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ మంచి పుస్తకం కొనుక్కో’ అన్నారు ఓ మహాకవి. పుస్తకాలు చదవడంతో విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. పోటీ పరీక్షల్లో విజయం సాధించొచ్చు. చదవాలనే తపన ఉన్నా.. ఆర్థిక పరిస్థితుల కా�
నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఉద్యోగార్థుల కోసం పల�
నిరుద్యోగులు తమ కలలను సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగ ప్రకటనను విడుదల చేసిందని, ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా కష్టపడి చదివి చక్కని జాబ్ను సాధించాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ పే
మీ జీవితాశయం ప్రభుత్వ ఉద్యోగమేనా? బాగా చదివి సరే లక్ష్యాన్ని ఛేదించాలనుకుంటున్నారా? అయితే అన్నింటికన్నా ముందు సమయం వృథా కావడాన్ని అరికట్టాలని పోటీ పరీక్షల నిపుణులు సూచిస్తున్నారు. చేతిలో సెల్ఫోన్ ఉన
సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటనతో అభ్యర్థుల్లో ఉత్సాహం వచ్చింది. వేలాది పోస్టులు భర్తీ కానుండడంతో అందరి దృష్టి గ్రూప్స్ నోటిఫికేషన్పై పడింది. ఎప్పటినుంచో ఆశగా ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశం దక్కగా, ఎ�