ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో తన నివాసంలో వాంకిడి మండలం పన్గూడ గ్రామానికి చెందిన మెస్రం నాగుబాయికి సీ
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి కుమారుడు కోవ సాయినాథ్ వివాహానికి బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, జోగు రామన్న, సత్యవతి రాథోడ్తో పాటు మంచిర్యాల మాజీ ఎ�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ మృతి చెందిన నేపథ్యంలో వాంకిడిలో ప్రజా సంఘాల వారు ఆధ్వర్యంలో సోమవారం రాత్రి ఆందోళన చేపట్టేందుకు సిద్ధమయ్యారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి (ఆసిఫాబాద్) ఎన్నికను సవాల్ చేస్తూ ఆమె ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీరా శ్యాం దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. నిబంధనల ప్రకారం ఎన్నికల అఫిడవిట్�
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారెంటీల పథకాలను ఇంకెప్పుడు అమలు చేస్తారని కాంగ్రెస్ సర్కారును ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రశ్నించారు. బుధవారం వాంకిడి తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ రియా�
అన్నభావుసాఠే ఆశయ సాధనకు కృషి చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. శుక్రవారం మండల కేం ద్రంలో భారత సాహిత్య రత్న డాక్టర్ అన్న భావుసాఠే 14వ జయంతిని ఘనంగా నిర్వహిం చారు. ఆయన చిత్రపటానికి నివాళులర
ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మిలు సోమవారం మర్యా ద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ నియోజకవర్గ ప్రజల యోగక్షేమాలపై ఆరా
జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం 66 మందికి లబ్ధిదారులకు ఎమ్మెల్యే కోవ లక్ష్మి కల్యాణ లక్ష్మి చెకులు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ
డాక్టర్ బీఆర్ అంబేదర్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి పేరొన్నారు. ఆదివారం బూరుగూడ గ్రామంలో కొత్తగా ఏ ర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు.
ఉద్యమ నేత కేసీఆర్ ఉక్కు సం కల్పంతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైదని కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్ పేర్కొన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశా�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. శనివారం రాత్రి ఏడు గంటలకు గన్పార్క్ అమరవీరుల స్తూపం నుంచి ట్యాం�
ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు అధ్యక్షతన.. కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ ఆధ్వర్యంలో శనివారం జరిగిన జడ్పీ సమావేశం గరం గరంగా సాగింది.