ఏషియన్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్లు పతకాల పంట పండిస్తున్నారు. ఆదివారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ విభాగంలో ఐశ్వర్య్ ప్రతాప్ సింగ్ తోమర్ స్వర్ణంతో సత్తాచాటాడు. ఫైనల్లో ఐ�
ఏషియన్ షూటింగ్ చాంపియన్షిప్లో భారత షూటర్ల పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. పోటీలకు మూడో రోజైన బుధవారం జరిగిన పురుషుల స్కీట్ ఫైనల్లో భారత యువ షూటర్ అనంత్జీత్సింగ్ నరుక పసిడి పతకంతో మెరిశాడ
ఏషియన్ షూటిం గ్ చాంపియన్షిప్లో భారత షూటర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. పోటీల రెండో రోజైన మంగళవారం జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో డబుల్ ఒలింపియన్ మను భాకర్ కాంస్య పతకంతో మెరిస
‘లోడ్.. ఎయిమ్.. షూట్..’ ఆమె మాట ఆ శిష్యులకు సుగ్రీవాజ్ఞ. బరిలో దిగిన ప్రతిసారీ గురి ‘తప్పేదే లే’ అంటారు వాళ్లు. అలా వాళ్లను తీర్చిదిద్దిన గురువు మరెవరో కాదు.. ద్రోణాచార్య అవార్డుకు ఎంపికైన దీపాలీ దేశ్పాం�
ఆసియా షూటింగ్ చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు పసిడి పతకం కైవసం చేసుకుంది. దక్షిణా కొరియాలో జరుగుతున్న పోటీల్లో అనంత్జీత్ సింగ్, అంగద్ వీర్సింగ్, గురుజ్యోత్తో కూడిన భారత జట్టు.
చైనా వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్ కోసం జాతీయ రైఫిల్ సమాఖ్య(ఎన్ఆర్ఏఐ) శనివారం 33 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఆసియా క్రీడలు ముగసిసిన తర్వాత కొరియాలో అక్టోబర్ 22 నుంచి జరుగనున్న ఆ�