ఆసియా క్రీడల్లో (Asian Games) క్వార్టర్ ఫైనల్స్లో నేపాల్పై (Nepal) భారత్ (India) విజయం దిశగా దూసుకెళ్తున్నది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా.. యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్ విజృంభణతో 20 ఓవర్లలో 202 పరుగులు చేసింది.
Asian Games | ఆసియా క్రీడల (Asian Games) క్రికెట్లో మరో పతకం దిశగా టీమ్ఇండియా (Team India) దూసుకెళ్తున్నది. ఇప్పటికే మహిళల క్రికెట్ జట్టు స్వర్ణం సాధించగా.. ఇప్పుడు మెన్స్ టీమ్ వంతు వచ్చింది. క్వార్టర్ ఫైనల్లో నేపాల్తో భ
పొట్ట కూటికే ఇన్ని తిప్పలు పడుతున్న ఆ తల్లిదండ్రులు ఇక పిల్లల కలలు నెరవేర్చడం అంటే మాటలా! కానీ కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అన్న చందంగా.. పసిప్రాయం నుంచే పరుగును ప్రేమించి.. కలలను సాకారం చేసుకునేందుకు అవ�
ఆసియా క్రీడల్లో సెంచరీ కొట్టడమే లక్ష్యంగా భారత అథ్లెట్లు దూసుకెళ్తున్నారు. పోటీల తొమ్మిదో రోజు స్వర్ణం దక్కకపోయినా.. వేర్వేరు క్రీడాంశాల్లో కలిపి భారత్ ఖాతాలో 7 పతకాలు చేరాయి.
ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నెగ్గిన అగసర నందిని ఇంట్లో సంబురాలు అంబరాన్ని అంటాయి. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఏషియన్ గేమ్స్ మహిళల హెప్టాథ్లాన్ పోటీల్లో నందిని కాంస్యం సాధించి రాష్ర్టానికి, �
Asian Games-2023 | చైనాలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్ పతకాల పండిస్తోంది. గతంలో కంటే ఈ ఏషియాడ్లో భారత క్రీడాకారులు మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నారు. దాంతో ఇప్పవరకు భారత్ ఖాతాలో ఈ ఏషియాడ్ పతకాల సంఖ్య 52కు చ�
వయసు పెరుగుతున్నా తన ఆటలో వన్నె తగ్గలేదని రోహన్ బోపన్న నిరూపించుకుంటే.. పడి లేవడం అంటే ఏంటో రుతూజా చేతల్లో చూపెట్టింది. ఫలితంగా టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో స్వర్ణం భారత్ ఖాతాలో చేరింది!
India men’s squash team | చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్కు మరో బంగారు పతకం దక్కింది. మెన్స్ స్క్వాష్ టీమ్ ఈవెంట్లో మహేశ్, సౌరవ్ గోషల్, అభయ్సింగ్లతో కూడిన భారత జట్టు నసీర్ ఇక్బాల్,
Asian Games: ఇండియాకు మరో స్వర్ణ పతకం దక్కింది. టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్లో బొపన్న జోడికి పతకం వచ్చింది. దీంతో ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణాల సంఖ్య 9కి చేరుకున్నది.
అరంగేట్రం ఆసియాగేమ్స్లో తెలంగాణ ధృవతార ఇషాసింగ్ మరోమారు తళుక్కుమంది. 10మీటర్ల ఎయిర్పిస్టల్ టీమ్ఈవెంట్తో పాటు వ్యక్తిగత విభాగంలో ఇషా వెండి వెలుగులు విరబూసింది. బరిలోకి దిగేంత వరకే.. ఒకసారి పోటీ మొద
Asian Games: పీవీ సింధు నేతృత్వంలోని భారత మహిళా షట్లర్ల బృందం ఆసియా క్రీడల్లో పేలవ ప్రదర్శన కనబరిచింది. ఇవాళ థాయిలాండ్ చేతిలో ఇండియా 0-3 తేడాతో ఓడిపోయింది. సింగిల్స్ మ్యాచ్లో పీవీ సింధు ఓటమి పాలైంద�