ఆసియాగేమ్స్ భారత్ పతక జోరు మొదలైంది. గతానికి భిన్నంగా ఈసారి ఎలాగైనా వంద పతకాలు కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఆ దిశగా ముందుకెళుతున్నది. పోటీలకు మొదటి రోజైన ఆదివారం భారత్ ఖాతాలో ఐదు పతక�
Asian Games | చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ మరో మెడల్ను ఖరారు చేసుకున్నది. మహిళల క్రికెట్లో (Woment Cricket) భాగంగా సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను (Bangladesh) స్మృతి మంధాన్న (Smriti Mandhana) నేతృత్వంలోని టీమ్�
ఆసియా క్రీడల్లో భారత్ వరుసగా పతకాలను తన ఖాతాలో వేసుకుంటున్నది. ఇప్పటికే 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, లైట్వెయిట్ డబుల్ స్కల్స్లో సిల్వర్ మెడల్స్ సొంతం చేసుకున్న భారత క్రీడాకారులు రోయింగ్లో (Rowing) మరో పత
చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో (Asian Games) భారత్ పతకాల వేట ప్రారంభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో (Air Rifle Team event) ఇండియాకు తొలి పతకం లభించింది.
ఆహా ఏమా దృశ్యాలు! కడు కనులకు ఇంపుగా ఉన్నాయి. అవును హాంగ్జౌ ‘బిగ్ లోటస్’ స్టేడియం వేదికగా శనివారం జరిగిన 19వ ఆసియాగేమ్స్ ప్రారంభోత్సవ వేడుకలు మరో లెవల్లో జరిగాయి.
Anurag Thakur: అరుణాచల్కు చెందిన వూషు ఫైటర్లకు వీసా ఇచ్చేందుకు చైనా నిరాకరించిన నేపథ్యంలో.. ఆ దేశంలో జరుగుతున్న ఆసియా క్రీడలకు వెళ్లడం లేదని క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
ఆసియా ఖండంలో అతిపెద్ద క్రీడా సంబురానికి శనివారం తెరలేవనుంది. చైనాలోని హాంగ్జూ వేదికగా నేటి నుంచి అధికారికంగా ప్రారంభం కానున్న 19వ ఆసియా క్రీడల్లో భారత్ భారీ బలగంతో బరిలోకి దిగుతున్నది.
Asian Games | భారత్కు చెందిన అరుణాచల్ ప్రదేశ్ క్రీడాకారులకు వీసాను చైనా నిరాకరించింది. ఆసియా క్రీడల్లో (Asian Games) వారు పాల్గొనకుండా అడ్డుకున్నది. భారత్ దీనిపై నిరసన తెలిపింది. అలాగే చైనాలోని హాంగ్జౌలో శనివారం జ
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత మహిళల జట్టు సెమీస్కు చేరింది. నేరుగా క్వార్టర్ ఫైనల్లో బరిలోకి దిగిన భారత్.. వర్షం కారణంగా మలేషియాతో పోరు రైద్దెనా.. మెరుగైన ర్యాంకింగ్ కారణంగా సెమీఫైనల్కు దూసుకె
Asia Games | ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్లో భారత పురుషుల వాలీబాల్ జట్టు సంచలన విజయం సాధించింది. బుధవారం జరిగిన మ్యాచ్లో భారత్ 3-2(25-27, 29-27, 25-22, 20-25, 17-15)తో దక్షిణకొరియాను మట్టికరిపించింది.
చైనా వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్ కోసం భారత బాక్సింగ్ జట్టు సోమవారం బయల్దేరి వెళ్లింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతున్న ఆసియా క్రీడలకు సన్నాహకంగా వుషియాన్లో 17 రోజుల పా
చైనా వేదికగా జరిగే ప్రతిష్ఠాత్మక ఆసియా గేమ్స్ కోసం హాకీ ఇండియా భారత పురుషుల, మహిళల హాకీ జట్లను గురువారం ఎంపిక చేసింది. వెటరన్ ైస్ట్రెకర్ ఆకాశ్దీప్సింగ్తో పాటు యువ ప్లేయర్ కార్తీ సెల్వం, జుగ్రాజ్
ప్రపంచ షూటింగ్ చాంపియన్షిప్లో రెండు స్వర్ణాలు సాధించిన రాష్ట్ర యువ షూటర్ ఇషా సింగ్ను క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు.
చైనా వేదికగా జరుగనున్న ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్కు తెలంగాణ స్టార్ ఫుట్బాలర్ గుగులోతు సౌమ్య ఎంపికైంది. హంగ్జులో జరిగే మెగాటోర్నీ కోసం అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య ఎంపిక చేసిన మహిళల సీనియర్ జట్టులో